Andhra Pradesh: 20 రోజులవుతోంది.. ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడ?.. గుడివాడలో జోరుగా సాగుతున్న చర్చ..!

Andhra Pradesh: కొడాలికి కోపమొచ్చిందా? అదేంటి.. చూడ్డానికి ఆయనెప్పుడూ గుస్సామీదున్నట్టే కనిపిస్తారుగా..? కొత్త కోపమేంటి అనుకుంటున్నారా? లేదండీ..

Andhra Pradesh: 20 రోజులవుతోంది.. ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడ?.. గుడివాడలో జోరుగా సాగుతున్న చర్చ..!
Kodali Nani
Follow us

|

Updated on: Apr 23, 2022 | 11:43 AM

Andhra Pradesh: కొడాలికి కోపమొచ్చిందా? అదేంటి.. చూడ్డానికి ఆయనెప్పుడూ గుస్సామీదున్నట్టే కనిపిస్తారుగా..? కొత్త కోపమేంటి అనుకుంటున్నారా? లేదండీ.. దీనికి వేరే కారణం ఉందట? 20రోజులుగా గుడివాడలో అడుగుపెట్టలేదట.. ఇంతకీ రీజన్‌ ఏంటో?

వారం కాదు… పక్షం కాదు.. ఏకంగా 20 రోజులైంది కొడాలి నాని గుడివాడకొచ్చి. సొంత నియోజకవర్గానికి ఆయనెందుకు రావట్లేదు? ఇంతకీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో ఇదే చర్చ జరుగుతోంది. మొన్నటివరకూ ఏపీ కేబినెట్‌లో ఓ వెలుగువెలిగిన కొడాలి నాని.. ఇప్పుడు మాజీ అయ్యారు. అప్పట్నుంచి, అస్సలు లోకల్ జనాలకు కనిపించనే లేదు.

ప్రత్యర్థులపై ఇంతెత్తున విరుచుకుపడే కొడాలి వాయిస్ ఎందుకు తగ్గింది. 20 రోజులుగా ఆయన ఎక్కడున్నారు…? గుడివాడంతా ఇప్పుడివే గుసగుసలు. కేబినెట్‌ రాజీనామా, కొత్తమంత్రి వర్గ కూర్పు కంటే ముందు నుంచే.. ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండటంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి గుడివాడ జనాలకు కనీసం మొహం కూడా చూపించలేదట నాని. సాధారణంగా కుటుంబం హైదరాబాద్‌లో ఉండటంతో వారంలో రెండమూడు రోజులు అక్కడే ఉండేవారు, కానీ ఇన్ని రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో.. ఆయనకేమైంది? అనే చర్చ జోరందుకుంది.

ఈ నెల 7న జరిగిన కేబినేట్ భేటీ తర్వాత .. అందరితో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు నాని. ఆ మీటింగ్‌ కు కూడా నేరుగా హైదరాబాద్‌ నుంచే అమరావతికి వచ్చారు. అట్నుంచటే హైదరాబాద్ వెళ్లిపోయారు. 11 న జరిగిన మంత్రివర్గ విస్తరణకూ అలాగే చేశారు. దీంతో, కొడాలి తీరు చర్చనీయాంశమైంది. మంత్రి పదవి పోవడంతో పెద్దగా పనిలేదనే … హైదరాబాద్‌కు పరిమితమయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేబినెట్‌ నుంచి తప్పించారన్న కోపం కూడా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పదవి ఉన్నా… లేకున్నా ఎమ్మెల్యే గా ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. సీఎం జగన్ సైతం ప్రతిరోజూ ప్రజల్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా కొడాలి నాని హైదరాబాద్ కి పరిమితం అవ్వడమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. తన మాటలతో సంచలనం సృష్టించే కొడాలి.. నియోజకవర్గ ప్రజలకు ఎందుకిలా దూరంగా ఉంటున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు.

Also read:

PK – Congress: కాంగ్రెస్‌ కోసం పీక్స్‌లో పీకే వ్యూహాలు.. ఆ నివేదిక లీక్స్ అందుకోసమేనా..!

Boris on Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన కామెంట్స్ చేసిన బ్రిటన్ ప్రధాని.. ఇంతకీ ఏమన్నారంటే..

Andhra Pradesh: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..!

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు