అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..బేస్ బాల్ స్టేడియం బయట ఫైర్..నలుగురికి గాయాలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ నగరంలోని నేషనల్ పార్కులో గల బేస్ బాల్ స్టేడియం బయట శనివారం సాయంత్రం ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. వేలమంది ప్రేక్షకులు పోటీలను చూస్తుండగా ఈ ఘటన జరిగిందని...

అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..బేస్ బాల్ స్టేడియం బయట ఫైర్..నలుగురికి గాయాలు
4 Shot Outside Baseball Stadium In Us Capital,washington,baseball Stadium,fire,4 Injured,police Investigation,
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 18, 2021 | 11:05 AM

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ నగరంలోని నేషనల్ పార్కులో గల బేస్ బాల్ స్టేడియం బయట శనివారం సాయంత్రం ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. వేలమంది ప్రేక్షకులు పోటీలను చూస్తుండగా ఈ ఘటన జరిగిందని, దీంతో ప్రేక్షకుల్లో చాలామంది బయటకు పరుగులు తీశారని పోలీసులు ట్వీట్ చేశారు. దీంతో ఆట మధ్యలోనే నిలిపివేశారని కొందరు ఆటగాళ్లు కూడా బయటకు వచేశారన్నారు. మొదట కాల్పుల శబ్దం వినిపించిందని, గాయపడిన ఇద్దరు వ్యక్తులు భయంతో పరుగులు తీశారని, ఆ తరువాత కొద్దిసేపటికే మరో సారి కూడా ఫైర్ జరగగా మరో ఇద్దరు గాయపడ్డారని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది. మొత్తానికి సుమారు డజను పేలుడు శబ్దాలు వినిపించినట్టు ఈ సంస్థ పేర్కొంది. అయితే ఎవరు..ఎందుకు కాల్పులు జరిపారో తెలియడం లేదని పోలీసులు వెల్లడించారు. సమాచారం తెలిసిన వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు.

గాయపడిన వారి పరిస్థితి విషమంగా లేదని, ఒక వ్యక్తికి కాలుపైన, మరో మహిళకు వీపు భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి తెలియడం లేదన్నారు, వాషింగ్టన్ నేషనల్ జట్టుకు, శాన్ డీగో పాడర్స్ జట్టుకు మధ్య బేస్ బాల్ పోటీ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అమెరికాలో గన్ కల్చర్ కి స్వస్తి చెప్పేందుకు అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలించడం లేదు. నిన్న ఆరేళ్ళ బాలికపై కాల్పులు జరిపి పరారైన వ్యక్తిని పట్టిఇస్తే భారీ రివార్డు ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఆ బాలిక మరణించింది.

మరిన్ని ఇక్కడ చూడండి : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.

 బామ్మకు మనవరాలి అరుదైన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!ఆనందంతో ఎం చేసిందో తెలుసా..!:Rare Gift to Grandma Video.

 Viral Video: ఒలింపిక్‌ కిట్‌తో సానియా డ్యాన్స్‌ అదుర్స్‌…వైరల్ అవుతున్న వీడియో..:Sania Mirza Dance Video.

పెంపుడు కుక్కలకు ఆమె తొలి పరిచయం.. బిత్తరపోయిన మొహాలు చూసుకున్న శునకాలు వీడియో..:Pet Dog Video.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు