అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన పాక్..
అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. టెర్రరలిస్టు హతం పేరుతో యూఎస్ డ్రోన్లు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశిస్తున్నాయని ఆరోపించారు. తమ భూభాగంలోకి ఏ డ్రోన్లు రావొద్దని స్పష్టమైన ప్రకటన చేశారు ఇమ్రాన్ ఖాన్. ఏ డ్రోన్ వచ్చినా కాల్చివేయాలని ఆర్మీని ఆదేశిస్తానని చెప్పారు.
Also read:
అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!
Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!
పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు.. చెరువు గట్టుపై స్కూల్ బ్యాగ్స్.. ఇంతకీ వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?