Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రప్తి నదిలో పడిన బస్సు.. ఇద్దరు భారతీయుల సహా 12మంది మృతి

ఓ ప్యాసింజర్ బస్సు నేపాల్ గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా.. రప్తి నది మీద వంతెన మీద నుంచి నదిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12మంది మరణించగా.. 22 మంది ప్రయాణీకులకు గాయాలు అయినట్లు భాలుబాంగ్‌లోని ఏరియా చీఫ్ ఇన్స్పెక్టర్ ఉజ్వల్ బహదూర్ సింగ్ చెప్పారు. అయితే ఈ మృతుల్లో ఇద్దరు భారతీయుల్ని.. మరో ఎనిమిది మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. 

Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రప్తి నదిలో పడిన బస్సు.. ఇద్దరు భారతీయుల సహా 12మంది మృతి
Bus Accident
Follow us

|

Updated on: Jan 13, 2024 | 7:08 PM

నేపాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. మధ్య పశ్చిమ నేపాల్‌లోని డాంగ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు సహా కనీసం 12 మంది మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. శుక్రవారం అర్థరాత్రి భాలుబాంగ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వ్ వారిలో ఎనిమిది మందిని మాత్రమే గుర్తించినట్లు వెల్లడించారు.

ఓ ప్యాసింజర్ బస్సు నేపాల్ గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా.. రప్తి నది మీద వంతెన మీద నుంచి నదిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12మంది మరణించగా.. 22 మంది ప్రయాణీకులకు గాయాలు అయినట్లు భాలుబాంగ్‌లోని ఏరియా చీఫ్ ఇన్స్పెక్టర్ ఉజ్వల్ బహదూర్ సింగ్ చెప్పారు. అయితే ఈ మృతుల్లో ఇద్దరు భారతీయుల్ని.. మరో ఎనిమిది మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మృతులు బీహార్‌కు చెందిన మలాహికి చెందిన యోగేంద్ర రామ్ (67), ఉత్తరప్రదేశ్‌కు చెందిన మునే (31)గా గుర్తించారు. “మృతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం లామాహి ఆసుపత్రికి తరలించారు” అని చీఫ్ ఇన్‌స్పెక్టర్ జోడించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!