Flight Tickets: ఆ దేశానికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. విమాన టికెట్లపై భారీ తగ్గింపు..

Flight Tickets: గడచిన అయిదు నెలలుగా పెరుగుతూ వచ్చిన విమాన టికెట్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లోని విమానాశ్రయాల నుంచి అక్కడికి వెళ్లే విమానాల టికెట్ల రేట్లు భారీగా తగ్గాయి..

Flight Tickets: ఆ దేశానికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. విమాన టికెట్లపై భారీ తగ్గింపు..
Flight Tickets
Follow us

|

Updated on: Feb 16, 2022 | 10:54 AM

Flight Tickets: గడచిన అయిదు నెలలుగా పెరుగుతూ వచ్చిన విమాన టికెట్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లోని విమానాశ్రయాల నుంచి యూఏఈ కి వెళ్లే విమానాల టికెట్ల రేట్లు భారీగా తగ్గాయి. ప్రస్తుతం టికెట్ ధరల గతంలో కంటే సగానికి తగ్గాయి. దేశ రాజధాని డిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే వన్ వే టికెట్ ధర రూ. 14 వేలకు చేరువకు చేరింది. ఒక నెల కిందట ఈ టికెట్ ధర రూ. 40 వేలుగా ఉంది.

డిసెంబర్ 2021 లో ఇండియా- యూఏఈ ఎయిర్ ఫేర్ రూ. 37 వేలను దాటింది. కానీ ఇప్పుడు అది రూ. 13,660 కి చేరింది. దీనిపై యూఏఈ ప్రయాణికురాలు మాట్లాడుతూ.. అక్టోబర్ లో తాను ప్రయాణించినపుడు టికెట్ కు రూ. 45 వేలు చెల్లించినట్లు చెప్పింది. ప్రస్తుతం ధరల తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేసింది.

అసలు విమాన ఛార్జీలు భారీగా పెరగడానికి గల కారణాలను అధికారులు వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న రెసిడెంట్లకు అనుమతులు ఇవ్వడం, దుబాయ్ ఎక్స్ పో- 2020 వల్ల టూరిస్టుల రాక పెరగడం వంటి కారణాల వల్ల టికెట్లు ధరలు పెరిగాయని చెప్పారు. ప్రయాణికుల తాడికి పెరగడం వల్ల దేశంలోని హైదరాబాద్, కోజికోడ్, కొచ్చి, దిల్లీ నుంచి అప్పట్లో టికెట్ ధర రూ. 40,373 గా ఉంది.

కొవిడ్ -19 మహమ్మారి వల్ల పెరుగుతున్న ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి విమానయాన సంస్థలు కొత్త ప్రదేశాలకు వెళ్లడం ప్రారంభించాయి. ఎయిర్ అరేబియా అబుదాబి.. కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం నుంచి నేరుగా ప్రత్యేక విమానాలను ప్రారంభించింది. గో ఫస్ట్.. ఒక భారతీయ తక్కువ-ధర విమానయాన సంస్థ ఇప్పుడు శ్రీనగర్, షార్జా మధ్య వారానికి నాలుగు విమానాలను నడుపుతోంది. ప్రస్తుతం దేశంలోకి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ ను కేంద్రం తొలగించడం లాంటి చర్యలు కూడా విమాన ఛార్జీల తగ్గింపుకు కారణంగా మారాయి.

ఇవీ చదవండి..

WhatsApp: వాట్సాప్‌లో ఖతర్నాక్‌ ఫ్యూచర్‌ !! మెస్సేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌ !! వీడియో

MGNREGS: కరోనా తరువాత జాతీయ ఉపాధి హామీ పథకానికి పెరుగుతున్న డిమాండ్.. కానీ..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..