AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే

చేసిందేమో పాడుపని.. ఎవ్వరూ చూడరు.. ఏమి చేయలేరు అని అనుకున్నారు. కానీ దేవుడు తను చేసిన పనికి శిక్ష విధించాడు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ఈ స్టోరీలో తెలుసుకోండి..

బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే
Representative Image
Ravi Kiran
|

Updated on: Nov 07, 2024 | 7:52 PM

Share

జీవితం చాలా చిన్నది. చావు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇక కరోనా వచ్చిన తర్వాత నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. ఇక ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ కూడా ఇలాంటి కోవకు చెందినదే. కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఓ విలన్ అని చెప్పొచ్చు. పాడుపని చేస్తుండగా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అదేంటంటే..

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని ఓ వజ్రాల కంపెనీలో పని చేస్తోన్న మేనేజర్.. టీనేజ్ బాలికతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుని మృతి చెందాడు. గుజరాత్‌కు చెందిన సదరు 41 ఏళ్ల వ్యక్తి.. 14 ఏళ్ల బాలికను ముంబైకి తీసుకొచ్చి హోటల్ గదిలో లైంగిక చర్యకు పాల్పడుతున్న సమయంలో గుండెపోటుకు గురయ్యి మరణించాడు. ఆ వజ్రాల కంపెనీ మేనేజర్ సదరు బాలిక కుటుంబానికి ఆర్ధిక సాయం చేయడమే కాదు. ఆమె కుటుంబంతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన బాలిక కుటుంబ సభ్యులు.. ఆమెను పని నిమిత్తం వేరే ఊరు పంపించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఈ క్రమంలోనే నవంబర్ 2న సదరు మేనేజర్ బాలికను పని నిమిత్తం ముంబైకి తీసుకువచ్చి గ్రాంట్ రోడ్డులోని ఓ హోటల్‌లో నకిలీ ఆధార్ కార్డు ద్వారా గది తీసుకున్నాడు. లైంగిక చర్యకు సహకరించకపోతే ఆమె కుటుంబానికి డబ్బు ఇవ్వడం ఆపేస్తానని, ఇప్పటివరకు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి తీసుకుంటానని బాలికను బెదిరించాడు. సంభోగం సమయంలో వయాగ్రా మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అనంతరం వెంటనే సదరు బాలిక తల్లికి సమాచారం అందించగా.. ఆమె సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుంది. కాగా, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై బీఎన్ఎస్, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మృతి చెందటంతో.. ఈ ఘటనపై సమగ్ర నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ