అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. వారిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు స్పీకర్. సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీష్రావు, తలసాని, జగదీష్రెడ్డి, సబిత, సునీత, కోవాలక్ష్మి సహా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Brs Mlas Suspended From The Assembly
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. వారిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు స్పీకర్. సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీష్రావు, తలసాని, జగదీష్రెడ్డి, సబిత, సునీత, కోవాలక్ష్మి సహా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
