Bhumatha Portal: దేశానికి రోల్‌ మోడల్‌గా ‘భూమాత’.. అతి త్వరలో అందుబాటులోకి పోర్టల్ః మంత్రి పొంగులేటి

తెలంగాణలో ధరణి ప్లేస్‌లో భూమాత పోర్టల్‌ రానుంది. అతి త్వరలోనే భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశానికే రోల్‌ మోడల్‌గా భూమాత ఉండబోతోందన్నారు పొంగులేటి.

Bhumatha Portal: దేశానికి రోల్‌ మోడల్‌గా 'భూమాత'.. అతి త్వరలో అందుబాటులోకి పోర్టల్ః మంత్రి పొంగులేటి
Bhumata Portal
Follow us

|

Updated on: Oct 05, 2024 | 5:52 PM

తెలంగాణలో ధరణి ప్లేస్‌లో భూమాత పోర్టల్‌ రానుంది. అతి త్వరలోనే భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశానికే రోల్‌ మోడల్‌గా భూమాత ఉండబోతోందన్నారు పొంగులేటి. ధరణి సమస్యలకు చెక్‌ పెట్టేలా.. అందరికి భద్రత కల్పిస్తూ భూమాత రానున్నట్లు వెల్లడించారు.

ధరణి మాడ్యుల్స్, టెక్నికల్​ ఇబ్బందులు లేకుండా భూమాత పోర్టల్​ తీసుకురానుంది రేవంత్‌ సర్కార్. ఇప్పటివరకూ ఒక్కసారి అప్లికేషన్ ​తిరస్కరణకు గురైతే, అప్పిలేట్ అవకాశం లేకుండా సివిల్ ​కోర్టుకు వెళ్లాల్సి ఉండేది. అయితే, కొత్త చట్టంలో ఈ విధానానికి చెక్​ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థను కూడా ఆన్‌లైన్‌​లో చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో సమస్యలు ఉన్నాయని గుర్తించిన రేవంత్‌ ప్రభుత్వం.. వాటి పరిష్కారంపై దృష్టి సారించింది. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై ప్రత్యేక కమిటీ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించారు. దీంతో కమిటీ నివేదిక ఆధారంగా సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని కొత్తగా భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది రేవంత్ సర్కార్.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్‌ ప్రక్షాళనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ కూడా స్పెషల్ డ్రైవ్‌లో వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించింది. ధరణి డ్రైవ్‌లో పరిష్కరించిన దరఖాస్తులపైనా చర్చించింది. ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి భూసమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దేశానికి రోల్‌ మోడల్‌గా భూమాత పోర్టల్ః పొంగులేటి
దేశానికి రోల్‌ మోడల్‌గా భూమాత పోర్టల్ః పొంగులేటి
ట్రావెలింగ్ గురించి అభిమానులకు అజిత్ వీడియో మెసేజ్..
ట్రావెలింగ్ గురించి అభిమానులకు అజిత్ వీడియో మెసేజ్..
షాపింగ్ మాల్‌లో భిన్నంగా దసరా వేడుకలు.. బొమ్మలు పండగ
షాపింగ్ మాల్‌లో భిన్నంగా దసరా వేడుకలు.. బొమ్మలు పండగ
ఫోక్ సింగర్ మాల్లిక్ తేజ్‏కు హైకోర్టులో ఊరట..
ఫోక్ సింగర్ మాల్లిక్ తేజ్‏కు హైకోర్టులో ఊరట..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
'రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది'.. జైలు అధికారులతో దర్శన్
'రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది'.. జైలు అధికారులతో దర్శన్
శరీరంలోకి ప్లాస్టిక్‌ ఎలా వెళ్తుందో తెలుసా.? షాకింగ్‌ విషయాలు..
శరీరంలోకి ప్లాస్టిక్‌ ఎలా వెళ్తుందో తెలుసా.? షాకింగ్‌ విషయాలు..
కొబ్బరి నీరు తాగుతారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి
కొబ్బరి నీరు తాగుతారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి
షుగర్ పేషెంట్స్ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా ఏఆహారం తీసుకోవాలంట
షుగర్ పేషెంట్స్ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా ఏఆహారం తీసుకోవాలంట
మహారాష్ట్రలో "మేఘా" పవర్.. 9 జిల్లాల రైతులకు ప్రయోజనం
మహారాష్ట్రలో
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
ఒకే మహిళలో 2 గర్భాశయాలు.. డాక్టర్లకే షాక్.. చివరకు ??
ఒకే మహిళలో 2 గర్భాశయాలు.. డాక్టర్లకే షాక్.. చివరకు ??