Minister KTR: “నూకలు తినండని అవమానించారు.. తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి”.. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ఫైర్..

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని, అందుకే నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను బాగు చేసుకుని,...

Minister KTR: నూకలు తినండని అవమానించారు.. తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి.. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ఫైర్..
Ktr
Follow us

|

Updated on: Oct 22, 2022 | 6:12 PM

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని, అందుకే నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను బాగు చేసుకుని, ఫ్లొరోసిస్ ను రూపుమాపామన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ మూడున్నరకోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుందని, అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ప్రపంచంలోని ముఖ్య నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతోందని, కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2014 లో క్రూడాయిల్‌ ధర 94 డాలర్లు, ప్రస్తుతం ధర 98 డాలర్లుగా ఉందన్న కేటీఆర్.. అయినా అప్పుడు లీటరు పెట్రోల్‌ ధర రూ.70లు ఉండేదని, కానీ ఇప్పుడు లీటరు పెట్రోలు ధర రూ.112కు చేరిందన్నారు. ముడి చమురు ధర పెరగలేదు కానీ, మోడీ చమురు ధర పెరుగుతోందని ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన సెస్ ను రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. మనల్ని అమానించిన వారి తోకలు కత్తిరిద్దామా?వద్దా?. తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. పారిశ్రామిక వేత్తల నుంచి కార్మికులు, శ్రామికుల బాగోగులు చూస్తున్నాం. ఉద్యమంలో ఉన్న సమయంలో తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే నాయకత్వం ఉందా అని అడిగేవారు. కానీ ఇప్పుడు వాళ్ల నోళ్లు మూతబడ్డాయి. ప్రపంచంలో ఉన్న నగరాలను దాటుకొని, హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. కేసీఆర్ నాయకత్వ పటిమకు ఈ అవార్డు నిదర్శనం.

– కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ వినియోగానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, తాగునీటి సమస్య పరిష్కరించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని, పాలమూరు పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!