AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఈ ఉగాది తర్వాత ప్రకృతి విలయతాండవమేనా.. బాబా వంగా ఏం చెప్పారంటే..

2026 ఏడాది మొదలైంది. ఇక ఇదే నేపథ్యంలో బాబా వంగా మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈమె చెప్పిన అంచనాలు నిజమవ్వడంతో ఉగాది తర్వాత కూడా ఆమె చెప్పినవి నిజం అవుతాయా అని ఎంతో మంది టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 04, 2026 | 3:44 PM

Share
2026 మొదలయ్యి రెండు నెలలు కూడా అయిపోయాయి. ఇక ఇదే క్రమంలో బాబా వంగా పేరు మళ్ళీ వైరల్ అవుతుంది. ఈ ఏడాది మొదట్లోనే ఎన్నో చూశాము. ఆమె చెప్పిన అంచనాలలో చాలా వరకు నిజమయ్యాయి.

2026 మొదలయ్యి రెండు నెలలు కూడా అయిపోయాయి. ఇక ఇదే క్రమంలో బాబా వంగా పేరు మళ్ళీ వైరల్ అవుతుంది. ఈ ఏడాది మొదట్లోనే ఎన్నో చూశాము. ఆమె చెప్పిన అంచనాలలో చాలా వరకు నిజమయ్యాయి.

1 / 5
ఇక ఇప్పుడు ఉగాది తర్వాత పరిస్థితులు మొత్తంమారిపోతాయని బాబా వంగా ముందే అంచనా వేశారు. భయంకరమైన కరోనా లాంటి  వంటి గురించి కూడా ముందే చెప్పడంతో 2026 లో ఆమె చెప్పినవే జరుగుతాయా అని అందరూ భయపడుతున్నారు.

ఇక ఇప్పుడు ఉగాది తర్వాత పరిస్థితులు మొత్తంమారిపోతాయని బాబా వంగా ముందే అంచనా వేశారు. భయంకరమైన కరోనా లాంటి వంటి గురించి కూడా ముందే చెప్పడంతో 2026 లో ఆమె చెప్పినవే జరుగుతాయా అని అందరూ భయపడుతున్నారు.

2 / 5
ఉగాది తర్వాత ఊహించని విధంగా ఉండబోతుందని బాబా వంగా ముందే అంచనా వేసి చెప్పారు. ప్రకృతి ఎవరి మాట వినకుండా ప్రవర్తించడానికి సిద్ధమవుతుందని అంచనా వేశారు. భయంకరమైన భూకంపాలు, భారీ వరదలు, అతి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు.

ఉగాది తర్వాత ఊహించని విధంగా ఉండబోతుందని బాబా వంగా ముందే అంచనా వేసి చెప్పారు. ప్రకృతి ఎవరి మాట వినకుండా ప్రవర్తించడానికి సిద్ధమవుతుందని అంచనా వేశారు. భయంకరమైన భూకంపాలు, భారీ వరదలు, అతి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు.

3 / 5
మనుషులను వెనుక నెట్టి కృత్రిమ మేధస్సు మరింతగా పాపులర్ అయ్యి మానవాళిని దెబ్బ తీసే అవకాశం ఉందని బాబా వంగా ముందే అంచనా వేసింది.

మనుషులను వెనుక నెట్టి కృత్రిమ మేధస్సు మరింతగా పాపులర్ అయ్యి మానవాళిని దెబ్బ తీసే అవకాశం ఉందని బాబా వంగా ముందే అంచనా వేసింది.

4 / 5
సముద్రాల అడుగున ఉన్న జీవులు పైకి వచ్చినప్పుడు భూమి మీద పెద్ద గందరగోళమే జరుగుతుందని అంచనా వేశారు. ఇలా ఒకటి కాదు ఎన్నో విపత్తులు భూమిపైన భారీ నష్టాన్నికలిగించనున్నాయని బాబా వంగా ముందే అంచనా వేశారు.

సముద్రాల అడుగున ఉన్న జీవులు పైకి వచ్చినప్పుడు భూమి మీద పెద్ద గందరగోళమే జరుగుతుందని అంచనా వేశారు. ఇలా ఒకటి కాదు ఎన్నో విపత్తులు భూమిపైన భారీ నష్టాన్నికలిగించనున్నాయని బాబా వంగా ముందే అంచనా వేశారు.

5 / 5
Follow Us