నేరస్తులు తగ్గారు.. జైళ్లను మూసేస్తున్నాం: తెలంగాణ జైళ్ల శాఖ డీజీ

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నేరస్తులు తగ్గుతూ వస్తున్నారని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని మొత్తం 49 జైళ్లలో 17 జైళ్లను మూసివేస్తున్నామని ఆయన చెప్పారు. జైలుకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నేరాలను అదుపుచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ 17 జైళ్లను యాచకుల కోసం వినియోగించేలా ప్రభుత్వానికి లేఖ రాస్తామని వీకే సింగ్ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు బెగ్గర్ మాఫియా వస్తోందని.. రోడ్డుపై ఉన్న వారిని […]

నేరస్తులు తగ్గారు.. జైళ్లను మూసేస్తున్నాం: తెలంగాణ జైళ్ల శాఖ డీజీ
Follow us

| Edited By:

Updated on: May 18, 2019 | 4:38 PM

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నేరస్తులు తగ్గుతూ వస్తున్నారని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని మొత్తం 49 జైళ్లలో 17 జైళ్లను మూసివేస్తున్నామని ఆయన చెప్పారు. జైలుకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నేరాలను అదుపుచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ 17 జైళ్లను యాచకుల కోసం వినియోగించేలా ప్రభుత్వానికి లేఖ రాస్తామని వీకే సింగ్ చెప్పుకొచ్చారు.

ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు బెగ్గర్ మాఫియా వస్తోందని.. రోడ్డుపై ఉన్న వారిని జైళ్లకు తీసుకువస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జైళ్లో వారికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లా జైలులో ఉంగరాల మాయంపై విచారణ కొనసాగుతోందని వీకే సింగ్ తెలిపారు.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??