AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Announcement: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనూ ఆ పత్రాలను పొందవచ్చు..

GHMC Announcement: జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.

GHMC Announcement: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనూ ఆ పత్రాలను పొందవచ్చు..
Shiva Prajapati
| Edited By: |

Updated on: Jan 07, 2021 | 2:33 PM

Share

GHMC Announcement: జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి మీసేవా కేంద్రాల్లోనూ జనన, మరణ ధ్రువపత్రాలను తీసుకోవచ్చునని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఆ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జీహెచ్ఎంసీ తాజా నిర్ణయంతో నగర ప్రజలు జీహెచ్ఎంసీ ప్రాంతీయ కార్యాలయాల చుట్టు తిరిగే శ్రమ తగ్గనుంది.

ఇదిలాఉంటే.. కొన్నాళ్లపాటు జీహెచ్ఎంసీలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లలో కూడా ఈ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ విధానంలో సర్కిళ్లు యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని ధ్రువపత్రాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సెంటర్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ సబ్‌రిజిస్ట్రార్లు జనన, మరణాలు జరిగిన 30 రోజుల్లో వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తారని, ఆ గడువు దాటిన తరువాత వచ్చే దరఖాస్తులను రిజిస్ట్రార్ హోదాలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ అధికారులు పరిశీలించి, జారీ చేస్తారని చెప్పారు.

Also read:

US President Trump Live Updates : వాషింగ్టన్‌లో ‘సేవ్ అమెరికా ర్యాలీ’.. భారీగా తరలివచ్చిన ట్రంప్ మద్దతుదారులు

Dhanurmasam mahotsavam: విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఘనంగా ధనుర్మాస మహోత్సవాలు..

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్