AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓ ఇంటి నుంచి వింత వాసన.. చెక్ చేయగా.. అధికారులే కళ్లు తేలేసారు

గంజాయి మత్తుతో యువత చిత్తు అవుతోంది. భవిష్యత్తు తరాలు ఏమైపోతాయా అనే భయం మొదలవుతోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ.. కేటుగాళ్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. అక్రమ దందాను రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Telangana: ఓ ఇంటి నుంచి వింత వాసన.. చెక్ చేయగా.. అధికారులే కళ్లు తేలేసారు
Ganja
Ravi Kiran
|

Updated on: Mar 31, 2025 | 9:25 AM

Share

మత్తుకు తెలుగు రాష్ట్రాల యువత చిత్తు అవుతున్నారు. గంజాయి అక్రమ దందా తెలుగు రాష్ట్రాల్లోనూ యదేచ్చగా సాగుతోంది. అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టి.. గంజాయి పెంపకం, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ మధ్య కేటుగాళ్లు తమ అక్రమ దందాను సరికొత్తగా క్రియేటివిటీతో కొనసాగిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్ వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ముంతాజ్ అనే మహిళ తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంపకం షురూ చేసింది. ఆమె ఇంటి నుంచి గుప్పుమని ఘాటైన వాసన రావడంతో చుట్టుప్రక్కల వారికి.. డౌట్ వచ్చి.. స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే మహిళ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. గంజాయి మొక్కల పెంపకంపై పలు విషయాలను ఆరా తీశారు. అయితే ముంతాజ్ తాను మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు గంజాయి అని తనకు తెలియదని.. తెలియక విత్తనాలు వేశానని వివరణ ఇచ్చింది. తనకు తెలిసిన వ్యక్తులు ఆ మొక్కలు మంచివి కాదన్నారు.. రాత్రి కదా అని పొద్దునే తీయాలనుకున్నా.. ఈలోపే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి

తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్