AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Commission: తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్.. ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌

పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువే కనిపిస్తోందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. అది సాయంత్రానికి పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకట్రెండు చోట్ల చిన్నపాటి ఘర్షణలు తప్ప మొత్తంగా తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు.

Election Commission: తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్.. ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌
Election Commission Vikas Says Voting Is Going On Peacefully In Telangana
Srikar T
|

Updated on: Nov 30, 2023 | 2:09 PM

Share

పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువే కనిపిస్తోందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. అది సాయంత్రానికి పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకట్రెండు చోట్ల చిన్నపాటి ఘర్షణలు తప్ప మొత్తంగా తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వచ్చి ఓటేస్తుండటంపై వికాస్‌రాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..