Telangana: కరీంనగర్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్ధిని వైష్ణవి సూసైడ్! కారణం ఇదే..

పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్ధిని నిండు జీవితానికి ముగింపు పలికింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని కరీంనగర్‌లో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

Telangana: కరీంనగర్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్ధిని వైష్ణవి సూసైడ్! కారణం ఇదే..
Karimnagar Degree Student
Follow us

|

Updated on: Apr 02, 2024 | 4:04 PM

పెగడపల్లి, ఏప్రిల్ 2: పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్ధిని నిండు జీవితానికి ముగింపు పలికింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని కరీంనగర్‌లో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

కరీంనగర్‌ పెగడపల్లి మండలంలోని మద్దులపల్లి గ్రామనికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో వైష్ణవి రెండు, మూడో సెమిస్టర్‌ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటీన జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వైష్ణవి మృతి చెందింది. దీంతో తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

మరో ఘటన.. విద్యుదాఘాతంతో రైతు మృతి

పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన లింగాపూర్‌లో సోమవారం (ఏప్రిల్‌ 1) చోటు చేసుకుంది. సీఐ రాజ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్టల సంపత్‌ (36) అనే రైతుకు 20 గుంటల పొలం ఉంది. దీనితోపాటు మరో 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా పొలానికి నీరు పెట్టే విద్యుత్తు మోటారు సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో స్వీచ్‌ బోర్డు వద్దకు వెళ్లి ఆఫ్‌ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సంపత్‌ మార్గం మధ్యంలోనే మరణించాడు. సంపత్‌ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!