రైతుపై పంజా విసిరిన చిరుత..
మెదక్ జిల్లాలో ఓ రైతుపై చిరుత దాడి చేసింది. రామయంపేట మండలంలోని తోనిగండ్ల గ్రామ శివారులోని పొలంలో కాపలాకు వెళ్లిన లచ్చయ్య అనే రైతుపై చిరుతపులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన లచ్చయ్యకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్లో చికిత్స అందిస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఓ రైతుపై చిరుత దాడి చేసింది. రామయంపేట మండలంలోని తోనిగండ్ల గ్రామ శివారులోని పొలంలో కాపలాకు వెళ్లిన లచ్చయ్య అనే రైతుపై చిరుతపులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన లచ్చయ్యకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్లో చికిత్స అందిస్తున్నారు.