IND vs NZ: ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసిన భారత్.. న్యూజిలాండ్ టార్గెట్‌ 284 పరుగులు

IND vs NZ: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట మందకొడిగా కొనసాగింది.

IND vs NZ: ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసిన భారత్.. న్యూజిలాండ్ టార్గెట్‌ 284 పరుగులు
Saha
Follow us

|

Updated on: Nov 28, 2021 | 4:57 PM

IND vs NZ: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట మందకొడిగా కొనసాగింది. మూడో రోజు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి భారత్ 14 పరుగులు చేసి 63 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. అయితే నాలుగో రోజు భారత్‌ ఏడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్ ఆట నిలకడగా కొనసాగింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికి చటేశ్వరా పూజారా 22 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ అజింకా రహానె అజాజ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్లుగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్‌ కూడా ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలిటెస్ట్ ఆడుతున్న శ్రేయాస్‌ అయ్యార్ క్లాసిక్‌ ఆటతో అందరిని అలరించాడు. హాఫ్ సెంచరీ చేసి ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం అశ్విన్ 32 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్దిమాన్‌ సాహా హాఫ్ సెంచరీ చేశాడు. 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. అక్సర్ పటేల్‌ 28 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. న్యూజిలాండ్‌కి 284 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది.

Viral News: బ్రేకప్ తర్వాత తానిచ్చిన డబ్బు ఇచ్చేమన్న యువతి.. దీంతో మాజీ లవర్ షాక్ ఇచ్చాడు

Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్ట్.. అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు.. సిద్ధంగా ఉండాలని లేఖ!

TDP YCP MPs In Delhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అరుదైన దృశ్యం.. ఒకచోట చేరి మాట్లాడుకున్న వైసిపి, టీడీపీ ఎంపీలు.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు