Cricket: 53 పరుగులకే 7 వికెట్లు.. కట్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లపై కెప్టెన్ పెను విధ్వంసం.. చివరికి..

పరిస్థితి ఎలాంటిదైనా.. ప్రత్యర్ధి జట్టు ఎంత బలమైనది అయినా.. కెప్టెన్ అనేవాడు తమ జట్టును ముందుంది నడిపించాలి.

Cricket: 53 పరుగులకే 7 వికెట్లు.. కట్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లపై కెప్టెన్ పెను విధ్వంసం.. చివరికి..
Cricket
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 08, 2022 | 9:58 AM

పరిస్థితి ఎలాంటిదైనా.. ప్రత్యర్ధి జట్టు ఎంత బలమైనది అయినా.. కెప్టెన్ అనేవాడు తమ జట్టును ముందుంది నడిపించాలి. చివరి వరకు ఓటమిని ఒప్పుకోకూడదు. సరిగ్గా ఇక్కడా ఇదే జరిగింది. పురుషుల ప్రపంచ కప్ లీగ్-2(2019-23)లో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఓ జట్టు కెప్టెన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి.. తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచడమే కాదు.. విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆ మ్యాచ్ ఆదివారం దుబాయ్ వేదికగా ఒమన్, నమీబియా జట్ల మధ్య జరిగింది. ఇందులో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ సూపర్ సెంచరీతో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి..

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న నమీబియాను.. ఒమన్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వారి దెబ్బకు నమీబియా జట్టు 53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. తక్కువ స్కోర్‌కే చాప చుట్టేస్తుందని అనుకున్న సమయంలో.. ఆ జట్టు కెప్టెన్ ఎరాస్మస్(121) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. చివరి రెండు వికెట్ల సహాయంతో స్కోర్‌ను 200 దాటించాడు. ఈ క్రమంలోనే తన సెంచరీని పూర్తి చేశాడు. 120 బంతులు ఎదుర్కున్న ఎరాస్మస్.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 121 పరుగులు చేశాడు. ఫలితంగా నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లకు 226 పరుగులకు ఆలౌట్ అయింది.

116 పరుగులకు ఒమన్ జట్టు ఆలౌట్.. 227 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ జట్టు.. నమీబియా బౌలర్ల ధాటికి 116 పరుగులకే ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో స్మిత్, వైస్, లుంగామేని, ఫ్రైలింక్ రెండేసి వికెట్లు తీయగా.. మైకేల్, రుబెన్ చెరో వికెట్ పడగొట్టారు. దీనితో నమీబియా 110 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

Also Read:

Akhil Akkineni : బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌తో అక్కినేని ప్రిన్స్ భారీ మూవీ ప్లాన్..

ముమైత్‌ ఎలిమినేటెడ్‌.. వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్.. వీడియో

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..