Ausis Cricket Team: బార్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ఫైట్‌?.. సోషల్ మీడియాలో వార్త రచ్చ.. వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆ ఇద్దరు..!

Ausis Cricket Team: ఐపీఎల్‌ వాయిదా పడటం.. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విమాన ప్రయాణాలు రద్దైన సందర్భంగా ఆసీస్‌ ఆటగాళ్లంతా మాల్దీవుల్లో సెటిల్ అయ్యారు.

Ausis Cricket Team: బార్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ఫైట్‌?.. సోషల్ మీడియాలో వార్త రచ్చ.. వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆ ఇద్దరు..!
Follow us

|

Updated on: May 09, 2021 | 3:52 PM

Ausis Cricket Team: ఐపీఎల్‌ వాయిదా పడటం.. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విమాన ప్రయాణాలు రద్దైన సందర్భంగా ఆసీస్‌ ఆటగాళ్లంతా మాల్దీవుల్లో సెటిల్ అయ్యారు. దొరికన సమయాన్ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. రోజూ సెలబ్రేషన్స్‌తో మాల్దీవుల్లో తెగ సందడి చేస్తున్నారట. అయితే, తాజాగా మాల్దీవులోని ఓ బార్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు గొడవపడిన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, మాజీ ఓపెనర్‌ మైఖేల్‌ స్లేటర్‌ మధ్య ఘర్షణ చోటు చేసుకుందట. అంతేకాదు.. వీరిద్దరూ ఒకరిమీద మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నట్లు తెలుస్తోంది.

డేవిడ్ వార్నర్, మైఖేల్ స్లేటర్‌లు పరస్పరం భౌతిక దాడులకు పాల్పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రచురితం అయ్యాయి. వార్నర్‌, మైఖేల్‌ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయినా.. ఓ విష‌యంలో ఇద్దరి మ‌ధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదయ్యిందని, ఆ గొడవ కాస్తా భౌతిక దాడులకు పాల్పడే వ‌ర‌కూ వెళ్లింద‌ట. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు ఉన్న తాజ్ కోర‌ల్ రిసార్ట్‌లోనే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. సోషల్‌ మీడియాలో తెగ రచ్చ చేస్తున్న ఈ వార్తపై తాజాగా వార్నర్‌, మైఖేల్‌లు స్పందించారు. తమ మధ్య ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదని తేల్చి చెప్పారు. అవన్నీ వట్టి పుకార్లే అని కొట్టిపారేశారు. వార్నర్‌, తాను మంచి స్నేహితులమని.. తమ మ‌ధ్య గొడ‌వ జ‌రిగే అవ‌కాశ‌మే లేదని మైఖేల్ స్పష్టం చేశాడు.

Also read:

పన్నుల నుంచి ఆక్సిజన్ ట్యాంకులు, కోవిడ్ మందులను మినహాయించండి, ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ

Sonu Sood: సాయం చేయాలని వేడుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. 24 గంటల్లోనే హెల్ప్ చేసిన సోనూసూద్..

NASA Helicopter: మరో ఘనత సాధించిన నాసా.. తొలిసారి అంగారక గ్రహంపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు