Ravindra Jadeja-BJP: బీజేపీ కార్యకర్త వల్లే సీఎస్‌కే గెలిచింది విజయం.. పార్టీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు..

BJP Chief Annamalai on Ravindra Jadeja: భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీజేపీ కార్యకర్త అని తమిళనాడులోని ఆ పార్టీ చీఫ్ కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని..

Ravindra Jadeja-BJP: బీజేపీ కార్యకర్త వల్లే సీఎస్‌కే గెలిచింది విజయం.. పార్టీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు..
Ravindra Jadeja With Pm Modi; And Family
Follow us

|

Updated on: Jun 01, 2023 | 12:56 PM

BJP Chief Annamalai on Ravindra Jadeja: భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీజేపీ కార్యకర్త అంటూ తమిళనాడులోని ఆ పార్టీ చీఫ్ కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని రవీంద్ర జడేజా అనూహ్యరీతిలో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అన్నామలై నేతృత్వంలోని తమిళనాడు బీజేపీ ఓ ట్వీట్ చేసింది. అందులో ‘జడేజా బీజేపీ కార్యకర్త. అతని భార్య రివాబా జడేజా గుజరాత్‌లోని జామ్‌నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే. అతను(జడేజా) గుజరాతీ. బీజేపీ కార్యకర్త జడేజా మాత్రమే సీఎస్‌కేకు విజయాన్ని అందించారు’ అంటూ బీజేపీ రాసుకొచ్చింది. ఇంకా గుజరాత్ మోడల్‌పై ద్రవిడ మోడల్ సాధించిన విజయంగా చెన్నై సూపర్ కింగ్స్‌ గెలుపును అభివర్ణిస్తూ  బీజేపీని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్న నేపథ్యంలో అన్నామలై నుంచి ఈ విధమైన రియాక్షన్ వచ్చింది.

అలాగే ఓ టెలివిజన్ ఛానెల్‌కు చెందిన యాంకర్‌తో అన్నామలై మాట్లాడుతూ..  ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై టీమ్ గెలిచినందుకు గర్వపడుతున్నప్పటికీ, CSK కంటే ఎక్కువ మంది తమిళులు గుజరాత్ టీమ్‌లోనే ఎక్కువగా ఉన్నందున ప్రజలు గుజరాత్ టైటాన్స్(GT) గురించి కూడా సంబరాలు జరుపుకోవాలని అన్నారు. ‘ఒక తమిళియన్ (సాయి సుదర్శన్) 96 పరుగులు చేసాడు, మేము దానికి కూడా సంబరాలు జరుపుకుంటాము. చెన్నై టీమ్ తరఫున తమిళులెవరూ ఫైనల్ ఆడలేదు కానీ ధోని కారణంగా మేము ఇప్పటికీ జట్టుకు మద్ధతుగా ఉంటాము. బీజేపీ కార్యకర్త గెలుపు బాట పట్టడం మాకు గర్వకారణం’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు జడేజా అధికారికంగా బీజేపీలో చేరాడా లేదా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, 2019లో ఆ పార్టీకి మద్ధతు పలుకుతున్నానని ట్వీట్ చేశాడు.

కాగా, మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోర్ చేశాడు. అయితే చెన్నై బ్యాటింగ్ ఇన్నింగ్స్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో, D/L పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. ఈ మేరకు 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అలా చెన్నై తరఫున డెవాన్ కాన్వే (25 బంతుల్లో 47 పరుగులు), శివమ్ దుబే(21 బంతుల్లో 32) రాణించారు. ఈ క్రమంలో చివరి ఓవర్లో 13 పరుగులు కావలసిన సమయంలో తొలి 4 బంతులకు 3 పరుగులే వచ్చాయి. అంటే చివరి రెండు బంతుల్లో చెన్నైకి 10 పరుగులు అవసరం. ఇక అప్పుడే జడేజా విజృంభించాడు. చివరి 2 బంతుల్లో 6, 4 కొట్టి చెన్నై జట్టు 5వ ట్రోఫీ గెలుచుకునేలా చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..