TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అర్థరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తులు..

రంగురంగుల విద్యుత్ కాంతులతో శ్రీవారి ఆలయం పండుగ శోభను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటల నుంచి శ్రీవారి వైకుంఠద్వార దర్శనాన్ని...

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అర్థరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తులు..
Tirumala
Follow us

|

Updated on: Jan 01, 2023 | 6:39 AM

వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుగిరులు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో శ్రీవారి ఆలయం పండుగ శోభను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటల నుంచి శ్రీవారి వైకుంఠద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పండుగను పురస్కరించుకుని పుష్పాలతో తిరుమల పరిమళాలు వెదజల్లుతోంది. సోమవారం ఉదయం 5గంటల వరకు వీఐపీలకు, 5 నుంచి 6గంటల వరకు శ్రీవాణి భక్తులకు, ఉదయం 6గంటలనుంచి సామాన్య భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతారు.

కాగా.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శనివారం రాత్రి నుంచే క్యూలైన్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూఇయర్‌, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే టిక్కెట్ల కోసం భారీగా క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం క్యూలైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, టికెట్ల జారీపై సరైన సమాచారం లేకపోవడంతో తోపులాట జరిగింది.

మరోవైపు.. తిరుమల వెంకటేశ్వరుడికి 2022 లో భారీగా ఆదాయం వచ్చింది. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు రూ.1,320 కోట్లు వచ్చిట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు హుండీ ఆదాయం సైతం అదే స్థాయిలో పెరిగింది. కాగా.. కొత్త సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రానికి భారీగా భక్తులు తరలి రానున్నారు. దీంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..