AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clay Ganesh Immersion: ప్రతిష్టించిన చోటే.. వినాయకుడి నిమజ్జనం.. మట్టిని పొలానికి సేంద్రియ ఎరువుగా వాడతామన్న నిర్వాహకులు

మట్టి గణనాధుని ప్రతిమను పంచామృతాలతో  అభిషేకించి, గంగా పూజ నిర్వహించి ప్రతిష్టించిన చోటనే నీటితో కరిగించారు. నిమజ్జనం అనంతరం విగ్రహ తయారీకి వాడిన మట్టి, గడ్డిని పొలాలలో సేంద్రియ ఎరువులుగా వాడుతామని నిర్వహకులు తెలిపారు.

Clay Ganesh Immersion: ప్రతిష్టించిన చోటే.. వినాయకుడి నిమజ్జనం.. మట్టిని పొలానికి సేంద్రియ ఎరువుగా వాడతామన్న నిర్వాహకులు
Clay Ganesh Immersion
Surya Kala
|

Updated on: Sep 13, 2022 | 3:40 PM

Share

Clay Ganesh Immersion: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహల ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతోంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ తో చేసిన భారీ విగ్రహాలను ప్రతిష్టించేవారు. వీటిని నదుల్లో నిమజ్జనం చేయడం ద్వారా రంగులు నీటిలో కలిసి కలుషితం అయ్యేది. దీంతో మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొన్నేళ్లుగా ఓ ప్రయత్నాన్ని ప్రారంభించాయి. మొత్తం మీద నెమ్మదిగా భారీ ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను వినియోగించడం మొదలుపెట్టారు. అయితే మట్టితో తయారు చేసిన ఎత్తైన విగ్రహాలను ఈఏడాది చాలా చోట్ల ప్రతిష్టించారు.

కుత్బుల్లాపూర్ ‌సర్కిల్ సూరారం కాలనీలోని శ్రీవినాయక యువజన సంఘం 28 అడుగుల మట్టి విగ్రహాన్ని అక్కడే తయారు చేయించి‌ ప్రతిష్టించారు. 13 రోజులపాటు విశేష పూజలందుకున్న గణపయ్యకు వినూత్నరీతిలో అక్కడే నిమజ్జనం చేశారు నిర్వాహకులు.

మట్టి గణనాధుని ప్రతిమను పంచామృతాలతో  అభిషేకించి, గంగా పూజ నిర్వహించి ప్రతిష్టించిన చోటనే నీటితో కరిగించారు. నిమజ్జనం అనంతరం విగ్రహ తయారీకి వాడిన మట్టి, గడ్డిని పొలాలలో సేంద్రియ ఎరువులుగా వాడుతామని నిర్వహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..
ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?
ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?