Tirupati by-election: సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్..! అసలు ఏం జరిగింది ?

ఆయనతో జతకడితే కలిసొస్తుందనుకుంటే... సీన్ ఇలా రివర్స్ అయిందేమిటి ? సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్ తగలడం వెనుక అసలు ఏం జరిగింది ?

Tirupati by-election: సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్..! అసలు ఏం జరిగింది ?
Janasena Symbol Bjp Symbol
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 04, 2021 | 9:07 PM

తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్ తగిలింది. సింబల్ విషయంలో ఈ సమస్య ఎదురవడంతో అటు జనసేన, ఇటు బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. బీజేపీ అభ్యర్దిగా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు రత్నప్రభ. ఆమెకు జనసేన మద్దతిచ్చింది.

తమ్ముడు పవన్ కల్యాణ్‌ మైత్రి కలిసొస్తుందని భావించింది బీజేపీ. కాని జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాస్‌ రూపంలో సీన్ రివర్స్ అయింది. ఆ సింబల్‌ని నవతరం పార్టీ అభ్యర్ధి గోదా రమేష్‌కుమార్‌కు కేటాయించింది ఎన్నికల సంఘం. అయితే దీనిపై బీజేపీ భగ్గుమంటోంది. ఇది ఖచ్చితంగా వైసీపీ రాజకీయ ఎత్తుగడేనన్నారు ఆపార్టీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిని ఎదుర్కొనలేకే బినామీలతో నామినేషన్లు వేయించి…జనసేన గుర్తుని చేజిక్కించుకున్నారని విమర్శించారాయన.

ఈ సింబల్ పాలిటిక్స్‌పై స్పందించారు నవతరం పార్టీ అభ్యర్ధి రమేష్‌కుమార్. తాను పవన్ కల్యాణ్ అభిమానినని జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. నవతరం పార్టీ అభ్యర్ధి రమేష్‌కుమార్. తాన వెనుక ఎవరూ లేరని స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తున్నానన్నారు.

అయితే జనసేన పార్టీ గుర్తును స్వతంత్య అభ్యర్ధికి ఎలా కేటాయించారన్న దానిపై కూడా క్లారిటీ ఉంది. 2019ఎన్నికల్లో జనసేన… BSP, వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తును తాత్కాలికంగా జనసేనకు కేటాయించింది.

అప్పుడు పోలైన ఓట్లలో కనీసం 6శాతం కూడా జనసేనకు పడలేదు. ఆ కారణంగా జనసేనకు ఈసీ రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కలేదు. అంతే కాదు ఇప్పుడు జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంతో గాజు గ్లాస్‌ గుర్తును నవతరం పార్టీ అభ్యర్ధికి కేటాయించింది ఈసీ.

ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందని పక్షంలో తాత్కాలిక సింబల్‌ని స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించే అధికారం ఈసీకి, రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. అందులో భాగంగానే నవరత్నం పార్టీ అభ్యర్ధి రమేష్‌కి జనసేన గుర్తుగా ఉన్నటువంటి గాజు గ్లాస్ సింబల్‌ని కేటాయించింది.

సిస్ట్యూవేషన్ ఏదైనా ..సింబల్ ఇప్పుడు బీజేపీ, జనసేనకు పెద్ద సమస్యగా మారింది. ‌బ్యాలెట్‌ పేపర్‌లో గాజు గ్లాస్ గుర్తు చూసి జనసేన అభిమానుల ఓట్లు చేజారిపోయే ఛాన్సుందనే గుబులు మొదలైంది.

ఇవి కూడా చదవండి: Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..