ప్రాయశ్చిత్తంతో ప్రజ్ఞా… మూడు రోజుల మౌన దీక్ష

బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ మౌనవ్రతం పాటిస్తున్నారు. మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఒక్కసారిగా సైలంట్ అయ్యారు. ఇది పరివర్తన సమయమని… నా వ్యాఖ్యలు ఎవరికైనా బాధించి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ప్రాయశ్చిత్తం కోసం మూడు రోజుల పాటు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

ప్రాయశ్చిత్తంతో ప్రజ్ఞా... మూడు రోజుల మౌన దీక్ష
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 30, 2019 | 8:45 PM

బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ మౌనవ్రతం పాటిస్తున్నారు. మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఒక్కసారిగా సైలంట్ అయ్యారు. ఇది పరివర్తన సమయమని… నా వ్యాఖ్యలు ఎవరికైనా బాధించి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ప్రాయశ్చిత్తం కోసం మూడు రోజుల పాటు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.