RBI: కొత్త ఏడాది సందర్భంగా ఆర్బీఐ బ్యాడ్న్యూస్.. ప్రజలకు దక్కని ఊరట
ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రెండో దశ చెక్కుల క్లియరెన్స్ ప్రాసెస్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 3వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసింది. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోెకి తెచ్చే అవకాశముంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
