Divvela Madhuri: మరోసారి వివాదంలో దివ్వెల మాధురి
తిరుమల కొండపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి దంపతుల చర్యలు మరోసారి వివాదానికి దారి తీశాయి. గెస్ట్ హౌస్లో కేక్ కట్ చేసి, గతంలో రీల్స్తో నిబంధనలు ఉల్లంఘించిన మాధురిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తితో కాకుండా బడాయి కోసమేనా తిరుమల వెళ్లేది అని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల కొండపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్బాస్ ఫేమ్ దివ్యల మాధురి దంపతులు ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్లో బిగ్బాస్ ఫేమ్ తనుజ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. తిరుమల నిబంధనల ప్రకారం కొండపైకి కేకులు తీసుకువెళ్లడం, వాటిని కట్ చేయడం నిషేధం. ఈ నిబంధనలను మాధురి ఉల్లంఘించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US Iran conflic: ఇరాన్ పై B-2 బాంబర్లతో అమెరికా దాడులు
Teenage Pregnancy: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ
Follow Us
వైరల్ వీడియోలు
చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..
బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే
ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం
గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు
ఎండలు ముదురుతున్నాయ్.. బీ అలర్ట్
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..

