Janasena: సత్తా చాటిన సేనాని సైనికులు… అభ్యర్థి లేకపోయినా.. పార్టీని గెలిపించారు

అక్కడ జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి ఎలక్షన్ నుంచి తప్పుకున్నాడు.  వైసీపీకి మద్దతు ప్రకటించాడు. అంతేనా...

Janasena: సత్తా చాటిన సేనాని సైనికులు... అభ్యర్థి లేకపోయినా.. పార్టీని గెలిపించారు
Janasena
Follow us

|

Updated on: Sep 20, 2021 | 6:46 PM

అక్కడ జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి ఎలక్షన్ నుంచి తప్పుకున్నాడు.  వైసీపీకి మద్దతు ప్రకటించాడు. అంతేనా అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ జోరుగా ప్రచారం చేశాడు. తాము ఎన్నో ఆశలు పెట్టుకుని బలపరిచిన వ్యక్తి ఉన్నఫలంగా బరిలో నుంచి తప్పుకోవడంతో జనసేన కార్యకర్తలు హర్టయ్యారు. అతడు వైసీపీ మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రాంతంలో జనసేన జెండా ఎగరేయాల్సిందే అని బ్లైండ్‌గా ఫిక్సయ్యారు.  అభ్యర్థి పోయినా.. పార్టీని గెలిపించుకుంటామంటూ శపథం చేశారు. వారిని అందరూ లైట్ తీసుకున్నారు. ‘వారిదేం ప్రచారంలే.. అంతా జగన్ వేవ్ నడుస్తోంది.  అధికార పార్టీ గెలుపు నల్లేరుపై నడకే’.. అనుకున్నారంతా. కానీ ఆదివారం బ్యాలెట్‌ బాక్సులు తెరచి ఓట్లు లెక్కించాక అంతా కంగుతున్నారు. అభ్యర్థి సైడ్ అయిపోయినా.. జనసేన పార్టీనే విక్టరీ నమోదు చేసింది. పార్టీని వదిలి వెళ్లిపోయినా.. బొచ్చెల తాతారావే విజేతగా నిలిచాడు.  పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు ఎంపీటీసీ పదవి.. ఈసారి తాతారావు పేరుపై రాసి ఉన్నట్లుంది. అందుకే వద్దునుకున్నా.. అతడినే విజయం వరించిది. వైసీపీ అభ్యర్థి ములగాల వెంకటేశ్వరరావుకు 859 ఓట్లు రాగా.. బొచ్చెల తాతారావుకు 937 ఓట్లు వచ్చాయి. 78 ఓట్ల ఆధిక్యంతో జనసేన విజయ బావుటా ఎగరవేసింది. సేనాని సైనికులు మొత్తం మీద తమ సత్తా చాటారు.

Botchala Tatarao

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఏకపక్ష విజయం

కాగా పరిష‌త్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అధికార వైసీపీ దుమ్మురేపింది. అన్ని జిల్లాల్లో వైసీపీ తిరుగులేని హవా కొనసాగించింది. ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.  13 జిల్లా పరిషత్‌లనూ వైసీపీ చేజిక్కించుకుంది. ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అభ్యర్ధుల భవితవ్యం కూడా తేలిపోయింది. ఇక, ఇప్పుడు జెడ్పీ చైర్మన్ల సందడి మొదలైంది. గెలిచిన ఆశావహులు అప్పుడే చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గెలిచిన ఎంపీటీసీలు కూడా ఎంపీపీ పదవి కోసం నాయకుల దగ్గరకు క్యూ కడుతున్నారు.

Also Read:  నిర్మల్ జిల్లాలో లేడీ డాన్స్ హల్‌చల్.. డబ్బులిస్తే ఓకే.. లేదంటే రచ్చ.. రచ్చే

కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు జననం

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు