AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 12న సీడబ్ల్యూసీ సమావేశం

గాంధీనగర్‌ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) ఈ నెల 12న గాంధీనగర్‌లో జరగనుంది. 1930 మార్చి 12న జాతిపిత మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి చేపట్టిన దండియాత్రకు గుర్తుగా అదే రోజు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ అమిత్‌ చావ్డా తెలిపారు. 1961 తర్వాత గుజరాత్‌లో సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. సమావేశం అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ […]

ఈ నెల 12న సీడబ్ల్యూసీ సమావేశం
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2019 | 11:59 AM

Share

గాంధీనగర్‌ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) ఈ నెల 12న గాంధీనగర్‌లో జరగనుంది. 1930 మార్చి 12న జాతిపిత మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి చేపట్టిన దండియాత్రకు గుర్తుగా అదే రోజు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ అమిత్‌ చావ్డా తెలిపారు. 1961 తర్వాత గుజరాత్‌లో సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. సమావేశం అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పాలిత సీఎంలు పాల్గొంటారని హస్తం నేతలు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. వాస్తవానికి సీడబ్ల్యూసీ సమావేశం గత నెల 28నే జరగాల్సి ఉంది. భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేశారు.

Follow Us
మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్‌ నుంచి అతనొక్కడే వచ్చాడు:తన్మయి
మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్‌ నుంచి అతనొక్కడే వచ్చాడు:తన్మయి
తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష..
తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష..
వయసైపోయిన పెద్దవాళ్ళు తప్పక తినాల్సిన పల్లెటూరి పొలం గారెలు..
వయసైపోయిన పెద్దవాళ్ళు తప్పక తినాల్సిన పల్లెటూరి పొలం గారెలు..
సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?
సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల
ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..
ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..
రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!
రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!