AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయనగరం: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయనగరం అయోధ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకోవడానికి బందిపోట్లు వస్తున్నారు జాగ్రత్త అని అన్నారు. వైసీపీ కోడి కత్తి పార్టీ, ఎవురు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే టికెట్లు ఇచ్చింది ఆ పార్టీ. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు వస్తున్నారు. మాకు డబ్బులు కాదు సవ ముఖ్యం. సేవకు మారుపేరు టీడీపీ. మనం మళ్లీ […]

విజయనగరం: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Vijay K
|

Updated on: Mar 17, 2019 | 12:33 PM

Share

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయనగరం అయోధ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకోవడానికి బందిపోట్లు వస్తున్నారు జాగ్రత్త అని అన్నారు.

వైసీపీ కోడి కత్తి పార్టీ, ఎవురు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే టికెట్లు ఇచ్చింది ఆ పార్టీ. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు వస్తున్నారు. మాకు డబ్బులు కాదు సవ ముఖ్యం. సేవకు మారుపేరు టీడీపీ. మనం మళ్లీ గెలవాలి. లేదంటే రాష్ట్రంపై బందిపోట్లు దాడి చేస్తారని చంద్రబాబు చెప్పారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నేత ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఎలాంటి శక్తీ ఏమీ చేయలేదు. రాష్ట్ర విభజనతో అనేక సమస్యలొచ్చాయి. నెత్తిన అప్పుతో అమరావతికి వచ్చాం. ఎవరి జేబులు కొట్టాలి, ఎవరిని దోపిడీ చేయాలన్నదే వైసీపీ లక్ష్యం అని చంద్రబాబు మండిపడ్డారు.

వైఎస్ వివేకా హత్య సాక్ష్యాలను లేకుండా చేయడం ఇంటి దొంగల పనే. కోడికత్తి కేసులో మన పోలీసులు చెప్పిందే ఎన్‌ఐఏ చెప్పింది. నా దగ్గర పని చేసిన కేసీఆర్ నాపై పెత్తనం చేయాలని చూస్తున్నారు. ముగ్గురు మోడీలు కలిసి కుట్ర చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

బడ్జెట్‌ 2026: ఏవి చౌక.. ఏవి ఖరీదు?
బడ్జెట్‌ 2026: ఏవి చౌక.. ఏవి ఖరీదు?
అద్భుతమైన థియేట్రికల్ విజయంతో దూసుకుపోతున్న త్రిముఖ
అద్భుతమైన థియేట్రికల్ విజయంతో దూసుకుపోతున్న త్రిముఖ
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం.. టీటీడీ ఈవో బదిలీ
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం.. టీటీడీ ఈవో బదిలీ
మరికాసేపట్లో JEE Main 2026 తుది విడత రిజిస్ట్రేషన్‌లు.. లింక్ ఇదే
మరికాసేపట్లో JEE Main 2026 తుది విడత రిజిస్ట్రేషన్‌లు.. లింక్ ఇదే
‘పోకిరి’ నుంచి ‘భరత్ అనే నేను’ వరకు అన్నీ బ్లాక్ బస్టర్లే!
‘పోకిరి’ నుంచి ‘భరత్ అనే నేను’ వరకు అన్నీ బ్లాక్ బస్టర్లే!
ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే
ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం