తమిళ భాషపై టన్నుల కొద్దీ ప్రేమ, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ వేళ తమిళభాషపై టన్నుల కొద్దీ ప్రేమను కురిపిస్తున్నారు ప్రధాని మోదీ, అమిత్ షా. తమిళం అందమైన భాషని మోదీ మన్‌కీబాత్‌ లో పదేపదే చెబితే,..

తమిళ భాషపై టన్నుల కొద్దీ ప్రేమ, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం
Follow us

|

Updated on: Feb 28, 2021 | 10:06 PM

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ వేళ తమిళభాషపై టన్నుల కొద్దీ ప్రేమను కురిపిస్తున్నారు ప్రధాని మోదీ, అమిత్ షా. తమిళం అందమైన భాషని మోదీ మన్‌కీబాత్‌ లో పదేపదే చెబితే, తమిళం నేర్చుకోలేనందుకు చింతిస్తున్నానంటూ అమిత్ షా తమిళతంబీలకు క్షమాపణలు చెప్పేస్తున్నారు. కట్ చేస్తే, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. అందుకోసమే బీజేపీ అగ్రనేతలందరి నోటా ఇప్పుడు తమిళనాడు మంత్రమే. తాజాగా మన్‌కీబాత్‌లో తమిళనాడుపై ఫోకస్‌ పెట్టారు ప్రధాని మోదీ. తమిళం ఎంతో అందమైన భాషని….అత్యంత ప్రాచీనమైన భాషల్లో ఒకటైన తమిళ్‌ని నేర్చుకోలేకపోవడం బాధగా ఉందని పశ్చాత్తాపం వ్యక్తంచేశారు.

తమిళ భాషని, సాహిత్యాన్ని మోదీ తెగపొగిడేశారు. గతంలోనూ ప్రధాని తమిళ భాష గురించి ప్రస్తావించిన సంగతి తెలసిందే. పార్లమెంట్‌లో ప్రసంగించిన సమయంలోనూ పలుమార్లు తమిళ సూక్తులను ఉపయోగించారు. 2019లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా తమిళ సాహితీవేత్త కనియన్ పుంగుండ్రనార్ గురించి ప్రస్తావించారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వేళ.. తమిళ భాషను ప్రశంసించడం ఆసక్తిగా మారింది. మరోవైపు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా…తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు మన్నించాలని కోరారు.

Read also : Prabhas’s Salaar: 14 ఏప్రిల్ 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ప్రభంజనం, ‘సలార్’ సినిమాపై సన్సేషనల్ వార్త రివీల్

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు