2024 తర్వాత హైదరాబాద్‌లో ఆస్తులన్నీ తెలంగాణకే: మంత్రి బుగ్గన

హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులన్నీ చట్టప్రకారం 2024 తర్వాత తెలంగాణకే చెందుతాయని.. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీ ఆస్తుల్ని తెలంగాణకు ఎలా ఇస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఏడాదిలోనే అన్ని ఆస్తుల్ని వదిలేసి చంద్రబాబు.. విజయవాడకు వచ్చేశారని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న భవనాలకు అనవసరంగా నిర్వహణ ఖర్చులు, పన్నులు చెల్లించడం ఎందుకని అప్పగించేసినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.

2024 తర్వాత హైదరాబాద్‌లో ఆస్తులన్నీ తెలంగాణకే: మంత్రి బుగ్గన
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 4:26 PM

హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులన్నీ చట్టప్రకారం 2024 తర్వాత తెలంగాణకే చెందుతాయని.. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీ ఆస్తుల్ని తెలంగాణకు ఎలా ఇస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఏడాదిలోనే అన్ని ఆస్తుల్ని వదిలేసి చంద్రబాబు.. విజయవాడకు వచ్చేశారని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న భవనాలకు అనవసరంగా నిర్వహణ ఖర్చులు, పన్నులు చెల్లించడం ఎందుకని అప్పగించేసినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.