పండంటి బిడ్డకు జననం.. మరణించి నలుగురికి పునర్జన్మనిచ్చి మహిళ..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్ గ్రామంలో విషాదంలోను మానవత్వం వెల్లివిరిసింది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ బాలింత అవయవదానం చేసి నలుగురి ప్రాణాలు కాపాడింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి 23 రోజులు తిరక్కుండానే ఈ లోకాన్ని వీడింది. వెలుతు వెలుతూ నలుగురికి ప్రాణదానం చేసి చిరంజీవిగా మారింది. వివరాల్లోకి వెళితే

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
