తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
ప్రియుడి మోజులో భార్య ఘాతుకం! భర్త పేరుపై రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించి మరీ.. మర్డర్ ప్లాన్
మంచిర్యాల జిల్లాలో దారుణమైన నేర ఉదంతం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి హాయిగా జీవించాలనే కోరికతో ఒక మహిళ, చెట్టంత ఎదిగిన ఇద్దరు కొడుకులను, కట్టుకున్న భర్తను కాదనుకుని ఘాతుకానికి ఒడిగట్టింది. భర్తను పక్కా స్కెచ్తో హతమార్చి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్య గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
- Naresh Gollana
- Updated on: May 26, 2026
- 7:36 pm
T-2 Tigre: హమ్మయ్య.. ఎట్టకేలకు చిక్కింది.. మహారాష్ట్రలో నలుగురికి చంపిన బెబ్బులి ఇదే!
రెండ్రోజుల క్రితం మహారాష్ట్రాలోని చంద్రపూర్ జిల్లాలో తునికాకు సేకరణ కోసం వెళ్లిన కూలీపై దాడి చేసి నలుగురిని బలి తీసుకున్న పెద్దపులి ఎట్టకేటకు అటవీశాఖ అధికారులకు చిక్కింది.గత కొన్నాళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తూ జనాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ బెబ్బులిని ఐదు డ్రోన్, 20 ట్రాప్ కెమెరాల సహాయంతో గుర్తించి చివరకు బోణులో బంధించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చకున్నారు.
- Naresh Gollana
- Updated on: May 24, 2026
- 3:34 pm
బాబోయ్ అసాధ్యురాలు.. స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..!
స్నానం చేయనందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే బావిలో దూకగానే ప్రాణభయంతో కేకలు వేసింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత..
- Naresh Gollana
- Updated on: May 25, 2026
- 3:39 pm
Telangana: మెగుడే యముడయ్యాడు.. అదనపు కట్నం మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు!
అదనపు కట్నం కోసం కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. హత్య అనంతరం దర్జాగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న వివాహిత తరపు బంధువులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. తమ కూతురు మృతికి కారణమైన వారిని తమకు అప్పగించాలని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
- Naresh Gollana
- Updated on: May 20, 2026
- 12:04 pm
ఆహా.. అడవుల్లోదొరికే అరుదైన కొండమామిడి.. పచ్చడి పెడితే 3 ఏళ్లు రుచి మారదు..
బాబోయ్ అవి చెట్లు కాదండి.. వందేళ్లకు పైగా వయసున్న మహావృక్షాలు. ఆ మహా వృక్షాలకు కాసే మామిడి పళ్లకి భలే క్రేజ్ ఉంది.. అందులోనూ పచ్చడి మామిడి కాయకి మరింత ఆదరణ ఉంది. తోటల్లో చెట్లకు కాసే మామిడికాయలు మన మార్కెట్లో భారీగా అమ్ముడు అవుతుండగా, ప్రకృతి సహజ సిద్ధంగా అడవుల్లో మామిడి వృక్షాలకు కాసిన పచ్చడి కాయలు అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటి పచ్చళ్లు కాయలు మంచిర్యాల జిల్లా నెన్నల మండలం జోగాపూర్ అటవీ ప్రాంతంలో విరివిగా ఉన్నాయి.
- Naresh Gollana
- Updated on: May 18, 2026
- 1:02 pm
ఆదిలాబాద్ రిమ్స్లో కీచకపర్వం.. వైద్య విద్యార్థినిపై నర్సింగ్ ఆఫీసర్ అరాచకం!
ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS) లో దారుణం వెలుగుచూసింది. విధుల్లో ఉన్న ఒక వైద్య విద్యార్థినిపై ఓ నర్సింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ షాకింగ్ ఘటనతో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థి లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు అధికారికి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
- Naresh Gollana
- Updated on: May 17, 2026
- 6:21 pm
అడవుల జిల్లాలో పెను అగ్ని ప్రమాదం.. మూడు ఎకరాల పంటతోపాటు ఫాంహౌస్ పూర్తిగా దగ్ధం!
Adilabad Fire Accident: ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గామ్ శివారులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. జామతోటలో నిప్పు రవ్వలు పడడంతో కన్నం సురేష్కు చెందిన మూడు ఎకరాల పొలం పూర్తిగా కాలిపోయింది. ఎండల కారణంగా ఆకు రాలిపోయి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి జామ, మామిడి, శ్రీగంధం చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
- Naresh Gollana
- Updated on: May 17, 2026
- 1:03 pm
గుప్త నిధులు ఉన్నాయంటూ కేటుగాళ్ల దొంగ పూజలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!
ఓ ప్రాంతంలో నిధుల కోసం కొందరు వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఐదుగురు నిందితులను..
- Naresh Gollana
- Updated on: May 17, 2026
- 12:42 pm
రెచ్చిపోతున్న గంజాయి ముఠా.. అర్థరాత్రి విచ్చలవిడిగా దాడులు!
మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన చెందిన కొంతమంది యువకులు గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారు. మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఓ హోటల్ కు బిర్యానీ తినేందుకు కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన ఆరుగురు యువకులు వచ్చారు. అక్కడే హోటల్ లో యువకులతో గొడవ జరిగింది..
- Naresh Gollana
- Updated on: May 17, 2026
- 12:30 pm
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన.. వెంటనే న్యాయం చేయాలని ఆదేశం
Jupally Krishna Rao: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో బాలికల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక మహిళ తన పుస్తెల తాడును తాకట్టు పెట్టి 8.40 లక్షలతో పనులు పూర్తి చేసింది. అయితే రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఆమె అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. టీవీ9 కథనానికి స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు తక్షణ న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంది.
- Naresh Gollana
- Updated on: May 16, 2026
- 11:51 am
ధాన్యం అమ్మేందుకు వెళ్లిన రైతుకు భారీ షాక్.. ట్రాక్టర్ ఇంజిన్ దొంగిలింపు
అసలే అకాల వర్షాలతో అన్నదాత ఆగమవుతుంటే.. పంటను కాపాడుకునేందుకు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కనీసం ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ లకు తరలించేందుకు వాహనాలు కూడా దొరకని పరిస్థితి. లారీల కొరతతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోతోంది.
- Naresh Gollana
- Updated on: May 15, 2026
- 9:28 pm
Watch: అబ్బా.. ఏం వాయించారు సార్.. సంగీత కళతో అబ్బురపరిచిన కలెక్టర్.. ఇదిగో వీడియో
జిల్లా కలెక్టర్ అంటే నిత్యం సమీక్షలు, సమావేశాలు, అధికారులతో చర్చలు, క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీ బిజీగా ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కారం పాలనాపరంగా నిత్యం బిజీ బిజీగ వుంటారు. కానీ తెలంగాణలోని ఓ కలెక్టర్ మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపించారు. ఏకంగా హార్మోనియం చేతబట్టి సంగీత పాఠాలు చెబుతూ, తబలాపై లయలు పలికిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- Naresh Gollana
- Updated on: May 15, 2026
- 7:37 pm