కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ రూరల్ మండలం కరప లో శ్రీశ్రీ శ్రీ వారాహి మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. చిక్కాల బ్రదర్స్,సీనియర్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో భారతదేశంలో కాశీలో ఎలాగైతే వారాహి అమ్మవారు ఉన్నారో, అలాగే భారతదేశంలో రెండవ వారాహి మాత అమ్మవారి విగ్రహం చేయించి భారీ ఎత్తులో శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహం ప్రాణ ప్రతిష్ట చేశారు.

1 / 4

2 / 4

3 / 4

4 / 4
Follow Us
