తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
హనుమంతుడి కళ్యాణం జరుపుకునే ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Kotipally Hanuman Temple: అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం కోటిపల్లి గోదావరి గట్టున ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సువర్చలా దేవి సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా ఆంజనేయస్వామి ఒక్కరే దర్శనమిచ్చే ఆలయాలకంటే భిన్నంగా ఇక్కడ సతీసమేతంగా దర్శనమివ్వడం. ఇది భక్తులకు అరుదైన విశిష్ట అనుభూతిని కలిగిస్తుంది.
- Pvv Satyanarayana
- Updated on: May 14, 2026
- 12:17 pm
పుట్టెడు దుఃఖంలోనూ మహోన్నత సేవ.. కుటుంబ పెద్ద మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం!
కుటుంబ పెద్ద మృతి అనంతరం పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల విద్య అభ్యాసం కోసం రంగరాయ మెడికల్ కాలేజీకి ఓ కుటుంబం దానం చేసింది. సాంప్రదాయలు దాటి మృతదేహాన్ని వైద్య విద్య కోసం త్యాగం చేసిన ఆదర్శప్రాయుడు బిక్కిన వీర్రాజు భౌతిక కాయాన్ని సందర్శించిన వందలమంది జనాలు. మరణ అనంతరం తమ దేహాన్ని ఉపయోగించుకోమని దేహదానం చేసే ఆదర్శవాదులకు పునర్జన్మరాహిత్య ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం..
- Pvv Satyanarayana
- Updated on: May 13, 2026
- 4:50 pm
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..
Sri veera venkata satyanarayana swamy temple annavaram: కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.
- Pvv Satyanarayana
- Updated on: Apr 28, 2026
- 2:03 pm
వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!
అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామివారికి స్వర్ణ పూతరేకులను ఒక భక్తుడు అందజేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన (ఇడబుల్ గోల్డ్ ) పూతరేకులను స్వామివారికి సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.
- Pvv Satyanarayana
- Updated on: Apr 21, 2026
- 2:46 pm
Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్
గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఒక వ్యక్తికి డెలివరీ అయిందని OTP వచ్చినప్పటికీ సిలిండర్ అందకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన ఘటన కలకలం రేపుతోంది. .. .. .. ..
- Pvv Satyanarayana
- Updated on: Apr 17, 2026
- 10:00 pm
Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి
కాకినాడ జిల్లాలోని తుని మండలంలో తలుపులమ్మ గంధావాస్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు నిలిచాయి. దేవిన సిస్టర్స్ వీటిని తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చూపరులను ఇవి తెగ ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
- Pvv Satyanarayana
- Updated on: Apr 16, 2026
- 4:01 pm
AP News: బైక్పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?
ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకువెళ్లడంతో తల్లీకుమారుడు మృత్యు వాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్రాడ గ్రామస్తులు అయిన తల్లి కుమారుడు మరణ వార్త వినగానే గ్రామంలో విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన దుర్గాగణపతి, తల్లి లక్ష్మి(50)ని చిన్న కుమారుడు..
- Pvv Satyanarayana
- Updated on: Apr 14, 2026
- 7:39 pm
అచ్చమైన తెలుగింటి సంస్కృతి.. ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల కాన్వాయ్.. కోరిక నెరవేర్చుకున్న నవ వధువు!
"ఓల్డ్ ఈజ్ గోల్డ్" అనే మాటకు నిలువెత్తు రూపంగా నిలిచింది ఈ వేడుక. నేటి ఆధునిక కాలంలో ఆడంబరాలకు పోయి, లక్షల రూపాయలు ఖర్చు చేసి విదేశీ కార్లలో ఊరేగుతున్న పెళ్లి జంటల మధ్య, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక వధువు మాత్రం మన మూలాలను గుర్తుకు తెచ్చేలా ఎడ్లబండిని ఎంచుకోవడం విశేషం.
- Pvv Satyanarayana
- Updated on: Apr 12, 2026
- 8:08 pm
Konaseema: అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన చందువా చేప చిక్కింది. 3.6 కిలోల బరువున్న ఈ చేపను మినీ ఫిషింగ్ హార్బర్లో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
- Pvv Satyanarayana
- Updated on: Apr 12, 2026
- 1:05 pm
Konaseema: అరె.. అన్సీజన్లో చిక్కిన పులస.. ఎంత ధర పలికిందో తెలుసా..?
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ప్రాంతంలో గోదావరిలో అన్సీజన్లో పులస చేప జాలరకు చిక్కడం సంచలనంగా మారింది. సాధారణంగా వరద కాలంలో మాత్రమే దొరికే ఈ పులస ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి రావడంతో పులస ప్రియులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ..
- Pvv Satyanarayana
- Updated on: Apr 9, 2026
- 12:20 pm
AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!
Agarbatti Manufacturing Scam: సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను స్థాపించి, అమాయకులను టార్గెట్ చేసి వివిధ ప్రొడక్ట్స్ ను ప్యాకింగ్ చేయడం ద్వారా మీకు నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తామని,ఈ ప్రొడక్ట్స్ విలువకు తగ్గట్టుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని, కోట్లాది రూపాయలను అమాయకులతో కట్టించి పత్తా లేకుండా లేకుండా పోయారు..
- Pvv Satyanarayana
- Updated on: Apr 12, 2026
- 7:24 pm
Monkeys Attack: మనిషిని చంపిన కోతులు.. పొలంలో గేదెలు మేపేందుకు వెళ్లగా 20 కోతుల దాడి!
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన దానబోయిన చిన్నబుల్లి (65)కి మూడు ఎకరాల జీడి తోట ఉంది. గ్రామ శివారులోని తోటను అనుకుని ఉన్న ఇంట్లో కూతురు లక్ష్మితో కలసి జీవిస్తోంది. శనివారం సాయంత్రం చిన్నబుల్లి పొలంలో గేదెలు మేపడానికి వెళ్లింది..
- Pvv Satyanarayana
- Updated on: Mar 22, 2026
- 11:07 am