AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pvv Satyanarayana

Pvv Satyanarayana

Staff Reporter (Kakinada) - TV9 Telugu

vvsatyanarayana.pothuraju@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
సంక్రాంతి పండగ వేళ పెను ప్రమాదం.. రోడ్డున పడ్డ 46 కుటుంబాలు.. సరుకులు కొందామని వెళితే..

సంక్రాంతి పండగ వేళ పెను ప్రమాదం.. రోడ్డున పడ్డ 46 కుటుంబాలు.. సరుకులు కొందామని వెళితే..

అడవిని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే గిరిజనులు వారు. నేటికీ పూరిళ్లలోనే 46 కుటుంబాలకు చెందిన 120 మంది జీవనం సాగిస్తున్నారు. ప్రమాదం వారిని నిరాశ్రయులను చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కొండల్లోని ప్రశాంత మైన గిరిజన పల్లె సార్లంక(తండా)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి బూడిద తప్ప ఏమీ మిగల్లేదు.

చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ధనుర్మాసం పురస్కరించుకుని మహిళలు 160 రకాల పిండి వంట కాలతో శ్రీ గోదాదేవి అమ్మ వారికి సారె సమర్పించారు. లోక కళ్యాణార్థం, శ్రీ వాసవీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ గత నెల 14 వ తేది నుంచి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లోమహిళలు వివిధ రకాలు గా పూజలు నిర్వహిస్తున్నారు.

31 ఏళ్ల పాశర్లపూడి ఘటనను గుర్తు చేసిన మలికిపురం లీకేజీ.. మళ్లీ అదే సీన్ రిపీట్!

31 ఏళ్ల పాశర్లపూడి ఘటనను గుర్తు చేసిన మలికిపురం లీకేజీ.. మళ్లీ అదే సీన్ రిపీట్!

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో మరో బ్లో ఔట్ పెను సంచలనానికి దారితీసింది. అయితే బ్లో ఔట్ అనగానే మూడు దశాబ్దాల నాటి ప్రమాదం గుర్తుకొస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులోలేని రోజుల్లో అక్కడి ప్రజలకు 65 రోజుల తరువాత గాని ఉపశమనం కలగలేదు. ఇంకో మూడు రోజులు గడిస్తే అంటే జనవరి 8th నాటికి ఆనాటి పాశర్లపూడి బ్లో ఔట్ కు 31 ఏళ్ళు నిండుతాయి..

గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ధర ఎంతంటే..

గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ధర ఎంతంటే..

అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లా సమీపంలో ఉన్న యానాం పరిధి దరియాలతిప్ప వద్ద గోదావరిలో ఓ మత్స్యకారుడి గాలానికి 24 కిలోల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఇటీవల ఇంత పెద్ద పండుగప్ప చిక్కలేదని స్థానికులు తెలిపారు. చెరువుల్లో పెంచే పండుగప్ప చేపలు గరిష్ఠంగా ఆరు కిలోల వరకే పెరుగుతాయి.

Kadiyam Nursery: అందమైన మొక్కలతో ముస్తాబైన కడియం నర్సరీ.. చూశారంటే కొనక తప్పరు!

Kadiyam Nursery: అందమైన మొక్కలతో ముస్తాబైన కడియం నర్సరీ.. చూశారంటే కొనక తప్పరు!

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందినవని చెప్పుకోవచ్చు. అనేక రాష్ట్రాల నుండి ఈ నర్సరీలకు వచ్చి అరుదుగా దొరికే అనేక రకాల మొక్కలు తీసుకువెళ్లి వారి నివాసాల్లో పెంచుకుంటారు జనాలు. నిజానికి ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. అలాంటి నర్సరీని ఇప్పుడు లక్ష మొక్కలతో రెడీ చేశారు నిర్వాహలకులు.. ఇంకెందుకు లేటు అక్కడ ఏఏ మొక్కలున్నాయో చూసేద్దాం పదండి.

Mysterious Fish: మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?

Mysterious Fish: మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?

అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి నదిలో ఓ మత్స్యకారుడికి అరుదైన సూకర్ ఫిష్ వలకు చిక్కింది. గతంలో ఎన్నడూ చూడని ఈ వింత చేపను చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారుడు అధికారులను సంప్రదించాడు. నీటిలో నాచును తినే ఈ చేప మంచి, ఉప్పునీటిలో జీవిస్తుంది. దీని ప్రత్యేక లక్షణాల గురించి నిపుణులు వివరించారు.

పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగలు.. ఏకంగా నగరం నడిరోడ్డులో హల్‌చల్..!

పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగలు.. ఏకంగా నగరం నడిరోడ్డులో హల్‌చల్..!

కాకినాడ జిల్లాలో ముఖ్య కూడలిలోనే దొంగలు రెచ్చిపోయారు. కత్తిపూడిలో పరిసర ప్రాంతాల్లో నిత్యం చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం (డిసెంబర్ 29) తెల్లవారుజామున దొంగల ముఠా హల్‌చల్ చేసింది. రెండుచోట్ల చోరీలకు పాల్పడగా మరో మూడుచోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చేపట్టారు.

యమపురి వదిలి నడి రోడ్డుపైకి వచ్చేసిన యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు.. చూసిన వారంతా షాక్..!

యమపురి వదిలి నడి రోడ్డుపైకి వచ్చేసిన యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు.. చూసిన వారంతా షాక్..!

రోడ్డు ప్రమాదాల నివారణకు కాకినాడ జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాకారులు తమ ప్రదర్శనతో నిబంధనలు పాటించని వాహనదారులకు సూచనలు చేశారు. యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో ప్రధాన రహదారి, ఆర్టీసీ కాంప్లెక్స్, సంత మార్కెట్, కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు.

అనకాపల్లిలో సంపూర్ణ నారాయణీయం పారాయణ.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..

అనకాపల్లిలో సంపూర్ణ నారాయణీయం పారాయణ.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..

అనకాపల్లిలో నిర్వహించిన సంపూర్ణ నారాయణీయం పారాయణ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. శ్రీకృష్ణ మాధురీయం బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ పారాయణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నారాయణీయాన్ని పఠించారు. ఆ వివరాలు ఇలా.. ఓ సారి లుక్కేయండి మరి.

Amalapuram: కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. కేజీ ఆలుగడ్డలు లేదా ఉల్లిగడ్డలు..

Amalapuram: కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. కేజీ ఆలుగడ్డలు లేదా ఉల్లిగడ్డలు..

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛంగా మార్చేందుకు బండారులంకకు చెందిన సత్యనారాయణ రాజు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ చెత్తను తీసుకొస్తే ఉచితంగా కూరగాయలు, తినుబండారాలు అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నారు.

Andhra: సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి ఏదో మెరుస్తూ కనిపించింది.. దగ్గరకెళ్లి చూడగా కళ్లు జిగేల్

Andhra: సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి ఏదో మెరుస్తూ కనిపించింది.. దగ్గరకెళ్లి చూడగా కళ్లు జిగేల్

మనం అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు.. ఏదైనా వస్తువు లేదా పర్స్ లాంటివి దొరికితే.. మనలో ఉన్న సెల్ఫిష్ దాన్ని కచ్చితంగా తీసుకోమని చెబుతుంది. మనం అది వేరేవాళ్ళకు కూడా ఇవ్వం. అలాంటిది ఇక్కడ ఓ వ్యక్తి తనకు రోడ్డు మీద దొరికిన పర్స్‌ను..

Andhra: ఇక్కడ 7 వారాలు ఏడేసి సార్లు చొప్పున ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయట

Andhra: ఇక్కడ 7 వారాలు ఏడేసి సార్లు చొప్పున ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయట

ఒకప్పుడు వీధి దీపాలు కూడా లేని కుగ్రామంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి నేడు భక్తిశ్రద్ధలతో వెలుగులు విరజిమ్ముతోంది. చందన స్వరూపుడైన వాడపల్లి వెంకన్న కటాక్షంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. .. .. ..

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.