AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pvv Satyanarayana

Pvv Satyanarayana

Staff Reporter (Kakinada) - TV9 Telugu

vvsatyanarayana.pothuraju@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Anasuya: తొలి తిరుపతిలో యాంకర్ అనసూయ.. శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న సినీనటి.. ఫోటోస్ వైరల్..

Anasuya: తొలి తిరుపతిలో యాంకర్ అనసూయ.. శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న సినీనటి.. ఫోటోస్ వైరల్..

కాకినాడ జిల్లా పెద్దాపురం లో ప్రముఖ టీవీ యాంకర్, వర్తమాన సినీ హీరోయిన్ అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. స్తానిక శృంగార వల్లభ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా విజిటింగ్ లో భాగంగా పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి ని దర్శించుకున్నారు. అనసూయ భరద్వాజ్ కు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం ఫలికారు. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అనసూయకు వేద ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేస్తూ స్వామివారి ఫోటోను ప్రసాదాన్ని అనసూయకు అందజేశారు.

Viral: చల్లచల్లగా ఐస్‌క్రీమ్‌ తిందామనుకున్నాడు.. ఓపెన్ చేయగా.. కనిపించిన బల్లి.. చివరకు..

Viral: చల్లచల్లగా ఐస్‌క్రీమ్‌ తిందామనుకున్నాడు.. ఓపెన్ చేయగా.. కనిపించిన బల్లి.. చివరకు..

వేసవి ఎండల్లో చల్లగా ఐస్‌క్రీమ్ తిందామని కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. చాకోబార్ ఐస్‌క్రీమ్ సీల్ తొలగించగానే అందులో బల్లి కనిపించడంతో అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏపీ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఎర్రబోర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా తయారవుతున్న ఐస్‌క్రీమ్‌ల నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంక పెళ్ళిళ్లు ఎలా అవుతాయ్ సార్.. ట్రాఫిక్ పోలీసుల వద్ద కాబోయే అల్లుడి హిస్టరీ చెక్ చేసిన వ్యక్తి

ఇంక పెళ్ళిళ్లు ఎలా అవుతాయ్ సార్.. ట్రాఫిక్ పోలీసుల వద్ద కాబోయే అల్లుడి హిస్టరీ చెక్ చేసిన వ్యక్తి

Traffic Record Before Marriage: కాకినాడలో ఓ తండ్రి కాబోయే అల్లుడి కారు, బైక్ నంబర్లతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు, స్పీడింగ్ టికెట్లు, ట్రాఫిక్ ఉల్లంఘనల చరిత్ర ఉందా? అని తెలుసుకోవడం చర్చనీయాంశమైంది. “ట్రాఫిక్ చలానాలు ఎక్కువగా ఉంటే పెళ్లి చేయను” అన్నదే ఆయన ఆలోచనట.

హనుమంతుడి కళ్యాణం జరుపుకునే ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

హనుమంతుడి కళ్యాణం జరుపుకునే ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Kotipally Hanuman Temple: అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం కోటిపల్లి గోదావరి గట్టున ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సువర్చలా దేవి సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా ఆంజనేయస్వామి ఒక్కరే దర్శనమిచ్చే ఆలయాలకంటే భిన్నంగా ఇక్కడ సతీసమేతంగా దర్శనమివ్వడం. ఇది భక్తులకు అరుదైన విశిష్ట అనుభూతిని కలిగిస్తుంది.

పుట్టెడు దుఃఖంలోనూ మహోన్నత సేవ.. కుటుంబ పెద్ద మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం!

పుట్టెడు దుఃఖంలోనూ మహోన్నత సేవ.. కుటుంబ పెద్ద మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం!

కుటుంబ పెద్ద మృతి అనంతరం పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల విద్య అభ్యాసం కోసం రంగరాయ మెడికల్ కాలేజీకి ఓ కుటుంబం దానం చేసింది. సాంప్రదాయలు దాటి మృతదేహాన్ని వైద్య విద్య కోసం త్యాగం చేసిన ఆదర్శప్రాయుడు బిక్కిన వీర్రాజు భౌతిక కాయాన్ని సందర్శించిన వందలమంది జనాలు. మరణ అనంతరం తమ దేహాన్ని ఉపయోగించుకోమని దేహదానం చేసే ఆదర్శవాదులకు పునర్జన్మరాహిత్య ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ నమ్మకం..

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

Sri veera venkata satyanarayana swamy temple annavaram: కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు.

వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!

వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!

అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామివారికి స్వర్ణ పూతరేకులను ఒక భక్తుడు అందజేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన (ఇడబుల్ గోల్డ్ ) పూతరేకులను స్వామివారికి సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.

Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్

Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్

గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఒక వ్యక్తికి డెలివరీ అయిందని OTP వచ్చినప్పటికీ సిలిండర్ అందకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన ఘటన కలకలం రేపుతోంది. .. .. .. ..

Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి

Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో తలుపులమ్మ గంధావాస్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు నిలిచాయి. దేవిన సిస్టర్స్ వీటిని తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చూపరులను ఇవి తెగ ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

AP News: బైక్‌పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?

AP News: బైక్‌పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకువెళ్లడంతో తల్లీకుమారుడు మృత్యు వాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్రాడ గ్రామస్తులు అయిన తల్లి కుమారుడు మరణ వార్త వినగానే గ్రామంలో విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన దుర్గాగణపతి, తల్లి లక్ష్మి(50)ని చిన్న కుమారుడు..

అచ్చమైన తెలుగింటి సంస్కృతి.. ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల కాన్వాయ్.. కోరిక నెరవేర్చుకున్న నవ వధువు!

అచ్చమైన తెలుగింటి సంస్కృతి.. ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల కాన్వాయ్.. కోరిక నెరవేర్చుకున్న నవ వధువు!

"ఓల్డ్ ఈజ్ గోల్డ్" అనే మాటకు నిలువెత్తు రూపంగా నిలిచింది ఈ వేడుక. నేటి ఆధునిక కాలంలో ఆడంబరాలకు పోయి, లక్షల రూపాయలు ఖర్చు చేసి విదేశీ కార్లలో ఊరేగుతున్న పెళ్లి జంటల మధ్య, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక వధువు మాత్రం మన మూలాలను గుర్తుకు తెచ్చేలా ఎడ్లబండిని ఎంచుకోవడం విశేషం.

Konaseema: అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..

Konaseema: అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..

అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన చందువా చేప చిక్కింది. 3.6 కిలోల బరువున్న ఈ చేపను మినీ ఫిషింగ్ హార్బర్‌లో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.