Pvv Satyanarayana

Pvv Satyanarayana

Reporter - TV9 Telugu

vvsatyanarayana.pothuraju@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది…. సొంత జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2008 లో లోకల్ ఛానెల్ 2009 -10 లో ABN , జీ 24 గంటలు తరవాత 2012 లో టీవీ5 క్రైమ్ డెస్క్ హైదబాద్, తరవాత 2012-13లో తులసి న్యూస్ లో అన్ని విభాగాలు ట్రైనింగ్ తరవాత 2014 లో మహా న్యూస్ లో వాయిస్ , న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ…తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో i&pr లో ఉద్యోగం చేశాను తరవాత 2015 లో cvr న్యూస్ ప్రజెంటర్, 2015,16,17 సంవత్సరంలో నెంబర్ వన్ న్యూస్ , ఐన్యూస్, studion n న్యూస్ లో పనిచేశాను తరవాత 2018 నుంచి టివి9 లో అడుగుపెట్టాను… తర్వాత విజయవాడ బ్యూరికి బదిలీ అయ్యి …. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Uday Srinivas: వివాదంలో ఇరుక్కున్న కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి.. ఉదయ్‌శ్రీనివాస్‌ చేసిన తప్పేంటంటే..?

Uday Srinivas: వివాదంలో ఇరుక్కున్న కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి.. ఉదయ్‌శ్రీనివాస్‌ చేసిన తప్పేంటంటే..?

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్‌శ్రీనివాస్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. నామినేషన్‌ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారంటున్నారు. ఆయన చదువు విషయంలో చెప్పింది వేరు.. ఇచ్చిన డాక్యుమెంట్లు వేరంటున్నారు. అంతేకాదు ఉదయ్‌శ్రీనివాస్‌పై దుబాయ్‌ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు ఇచ్చారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు.

Watch Video: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‎పై సామాన్యుడు పోటీ.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చారంటే..

Watch Video: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‎పై సామాన్యుడు పోటీ.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చారంటే..

పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుతుంది. అలాగే ఈ ఎన్నికల్లో జరిగే ప్రతి విషయంపై ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌పై చెప్పులు కుట్టే వ్యక్తి పోటీ చేయడం పిఠాపురం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోవటంతో.. ఈసారి ఎలాంటి తప్పులు జరగకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

Watch Video: పెళ్లిలో పురోహితుడికి అవమానం.. ఖండించిన పలు సంఘాల నేతలు..

Watch Video: పెళ్లిలో పురోహితుడికి అవమానం.. ఖండించిన పలు సంఘాల నేతలు..

కాకినాడ జిల్లా మూలపేట గ్రామంలో ఒక సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం మండలం మూలపేట గ్రామంలో గ్రామ పురోహితునిగా తన వృత్తిని నిర్వహిస్తున్నారు ఆచెళ్లా సూర్యనారాయణ మూర్తి శర్మ. ఏప్రిల్ 12న వివాహం నిమిత్తం నాగమణి అనే మహిళ కుమారుడి పెళ్ళికి పురోహితునిగా వెళ్లాడు.

బస్సుయాత్రలో అనూహ్య పరిణామం.. ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఏం చేశారంటే..

బస్సుయాత్రలో అనూహ్య పరిణామం.. ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఏం చేశారంటే..

ప్రజల కష్టాలను విని తక్షణమే స్పందించారు సీఎం జగన్. పేదలకు భరోసా కల్పించి ప్రజల సమస్యలను తీర్చేందుకు సిద్దమయ్యారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం జగన్ మంచి మనసును చాటిచెప్పే దృశ్యం మరొకటి తారసపడింది. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే పేషెంట్‎ను కలిశారు. వారి బంధువులు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉండగా రోడ్డు పక్కన ఆపి ఉన్న వారి వాహనం వద్దకు జగన్ స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు.

Ugadi Festival 2024: అరటి వంటలు అదరహో.. 56 వెరైటీలతో ఉగాది సంబరాలు..

Ugadi Festival 2024: అరటి వంటలు అదరహో.. 56 వెరైటీలతో ఉగాది సంబరాలు..

ఇక్కడి ఆర్యవైశ్య మహిళలు మాత్రం ఉగాది ఉత్సవాల పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా పండే అరటి పంట నుంచి 56 రకాల వంట కాలు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. ఈ వంటకాల పోటీ కార్యక్రమం ఎంతో ఫ్యాషన్ గా, ట్రెండీగా సాగింది. అరటి తో తయారుచేసిన ఈ వంటకాలు గుమగుమలాడుతూ భోజన ప్రియులను ఎంతగానో నోరూరించాయి.

Rampachodavaram: రగులుతోన్న రంపచోడవరం.. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ అభ్యర్థి..!

Rampachodavaram: రగులుతోన్న రంపచోడవరం.. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ అభ్యర్థి..!

అల్లూరి జిల్లా రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ టికెట్ రగడ రోజురోజుకు రాజుకుంటోంది. తాజాగా టికెట్ విషయాన్ని మరోసారి పునః ఆలోచించాలంటూ నల్లజర్ల పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిశారు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. నియోజకవర్గ సీటు విషయం ప్రస్తావన నా దగ్గర ఉందని సర్ధిచెప్పి పంపించేశారు అధినేత చంద్రబాబు.

AP News: చెట్ల నుంచి లీటర్ల కొద్దీ జలధారలు.. చూసి షాకైన అటవీ శాఖ అధికారులు..

AP News: చెట్ల నుంచి లీటర్ల కొద్దీ జలధారలు.. చూసి షాకైన అటవీ శాఖ అధికారులు..

జలవృక్షాలను కథల్లో విన్నాం. సినిమాల్లో మాత్రమే ఇలాంటి జలవృక్షాలను చూస్తుంటాం. బాలక్రిష్ణ నటించిన భైరవద్వీపం సినిమాలో తల్లికోసం అటవీ ప్రాంతంలో ఉన్న జల వృక్షము నుండి నీటిని తీసుకొచ్చే సన్నివేశం గుర్తుందా. సరిగ్గా అలాంటిదే నిజ జీవితంలో నల్లమద్ది చెట్టు నుండి నీరు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Watch Video: ఆ కుక్కకు అంతక్రియలు.. ఆపై పెద్ద కర్మ.. ప్రతి ఒక్కరికీ ఆహ్వానం..

Watch Video: ఆ కుక్కకు అంతక్రియలు.. ఆపై పెద్ద కర్మ.. ప్రతి ఒక్కరికీ ఆహ్వానం..

తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం పెంటపల్లిలో పెనుగుల రవీంద్ర, బేబీ కుటుంబ సభ్యులు అల్లాడి ముద్దుగా పెంచుకుంటున్న 6ఏళ్ల భీమ్ అనే శునకం అకాల మృతి చెందడం‎తో కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమయ్యారు. కుక్కపై ఉన్న ప్రేమ దాని మధుర క్షణాలు మర్చిపోలేక హత్తుకుని గుండెలు పగిలేలా కుమారుడు నూతన్ ఏడ్చాడు.

AP News: ఉన్నట్టుండి రంగు మారిన సముద్రం.. ఆశ్చర్యపోయిన జనం.. వీడియో చూస్తే స్టన్.!

AP News: ఉన్నట్టుండి రంగు మారిన సముద్రం.. ఆశ్చర్యపోయిన జనం.. వీడియో చూస్తే స్టన్.!

సముద్రం ఉన్నట్టుండి బ్లూ రంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. అసలు సముద్ర తీరం బ్లూగా ఎందుకు మారిందో.? ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు చూద్దాం..

Andhra Pradesh: బీజేపీలో చేరిన అమలాపురం ఎంపీ చింతా అనురాధ భర్త రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి

Andhra Pradesh: బీజేపీలో చేరిన అమలాపురం ఎంపీ చింతా అనురాధ భర్త రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి

మాజీ ఐఆర్ఎస్ అధికారి, అమలాపురం ఎంపీ చింత అనురాధ భర్త టిఎస్ఎన్ మూర్తి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని టిఎస్ఎన్ మూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పి.గన్నవరం టికెట్‌ను బీజేపీ తరఫున టిఎస్ఎన్ మూర్తి ఆశిస్తున్నారు.

కన్నుల పండువగా కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం..

కన్నుల పండువగా కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం..

తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ ప్రసిద్ధ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం వేదపండితుల నడుమ వేదోచ్చారణలతో కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి కళ్యాణం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో నిండిపోయింది.

మోరంపూడి ఫ్లైఓవర్ గడ్డర్ పనులు వేగవంతం.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎంపీ భరత్..

మోరంపూడి ఫ్లైఓవర్ గడ్డర్ పనులు వేగవంతం.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎంపీ భరత్..

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రజల కల సాకారం కానుంది. నగరంలోని మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యలతో సతమతమౌతున్న నగర వాసులకు కాస్త ఊరట కల్పింననున్నారు. గతంలో ప్రతిపాధించిన నమూనాలను రద్దు చేసి కొత్తగా ఈ వంతెనను నిర్మించేందుకు కృషి చేశారు. అయితే బ్రిడ్జి నిర్మాణంలో అత్యంత ప్రధాన ఘట్టం కుడి, ఎడమల వంతెనలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసే గడ్డర్లను బుధవారం రాత్రి అమర్చారు.

Latest Articles
మీరూ పాలీసెట్‌ పరీక్ష రాశారా? ఫుల్ డిమాండున్న డిప్లొమా కోర్సులు..
మీరూ పాలీసెట్‌ పరీక్ష రాశారా? ఫుల్ డిమాండున్న డిప్లొమా కోర్సులు..
ఇంటర్వ్యూల్లో అస్సలు సెలక్ట్‌ అవ్వడం లేదా.? ఈ వాస్తు లోపాలు
ఇంటర్వ్యూల్లో అస్సలు సెలక్ట్‌ అవ్వడం లేదా.? ఈ వాస్తు లోపాలు
అప్పుడు ధోని.. ఇప్పుడు కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకా అతి
అప్పుడు ధోని.. ఇప్పుడు కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకా అతి
ఈ అమ్మాయి ఆ స్టార్ హీరోయినా..? ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది
ఈ అమ్మాయి ఆ స్టార్ హీరోయినా..? ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది
అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే..
అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే..
వృషభ రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఆర్థిక స్థిరత్వం..
వృషభ రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఆర్థిక స్థిరత్వం..
ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే..
ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే..
కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..
ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..
ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..