మాల్దీవుల నుంచి స్విట్జర్లాండ్ వరకు చూడాలనుకుంటున్నారా ? అయితే కేవలం రూ.75 వేలతో ఈ విదేశాలను సులభంగా చుట్టేయ్యొచ్చు..

ప్రపంచంలోని దేశాలన్ని తిరిగి రావాలని చాలా మంది అనుకుంటుంటారు. అందులో ముఖ్యంగా మాల్దీవులు, ఫారిన్, స్విట్జర్లాండ్, రష్యా దేశాలను ఒక్కసారైనా చూడాలనుకుంటారు. కానీ అందరికి ఇది సాధ్యపడదు. కానీ రూ. లక్ష లోపు ఈ దేశాలను తిరిగే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది... నిజంగానే ఆశ్చర్యం కదా.. కానీ వెళ్లోచ్చు. ఎలాగే తెలుసుకుందాం.

|

Updated on: Jul 03, 2021 | 9:25 PM

జూలై 15 నుంచి మాల్దీవులకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. మెధుపుషి ఐలాండ్ రిసార్ట్‏లో 4 రోజులకు రూ.22.000, క్రిస్టల్ సాండ్స్ వద్ద రూ.21,000, క్రౌన్ బీచ్ విల్లాస్ వద్ద రూ.35,000 వరకు ప్యాకేజీలు ఉన్నాయి. ఇక సముద్రంలో తిరగడానికి అదనంగా us $300 ఖర్చు ఉంటుంది. మాల్దీవుల రూపియా -inr 4.85

జూలై 15 నుంచి మాల్దీవులకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. మెధుపుషి ఐలాండ్ రిసార్ట్‏లో 4 రోజులకు రూ.22.000, క్రిస్టల్ సాండ్స్ వద్ద రూ.21,000, క్రౌన్ బీచ్ విల్లాస్ వద్ద రూ.35,000 వరకు ప్యాకేజీలు ఉన్నాయి. ఇక సముద్రంలో తిరగడానికి అదనంగా us $300 ఖర్చు ఉంటుంది. మాల్దీవుల రూపియా -inr 4.85

1 / 5
వ్యాక్సిన్ వేసుకున్న భారతీయులకు స్విట్జర్లాండ్ అనుమతిస్తుంది. కోవాక్సిన్, స్పుత్నిక్ టీకాలు వేసుకున్న వారికి మాత్రం అక్కడకు అనుమతి లేదు. జూలై 7 నుంచి ఢిల్లీ -దుబాయ్ ,జూరిచ్ విమానాలు ప్రారంభం కానున్నాయి. జూలై 31 రాత్రి 11.59 వరకు ఇవి ప్రయాణిస్తాయి. యూత్ హస్టల్స్ ఒక్కరోజుకు 100 స్విస్ ఫ్రాంక్స్. మారియట్ జ్యూరిచ్ నార్త్ లోని ఒక్కరోజు బస చేసినందుకు రూ. 42,000, క్రౌన్ ప్లాజా జ్యూరిచ్ రూ.35,000, అక్కడ భోజనం చేయడానికి sfr 18 ఖర్చవుతుంది. భోజనానికి కాస్తా తక్కువే.

వ్యాక్సిన్ వేసుకున్న భారతీయులకు స్విట్జర్లాండ్ అనుమతిస్తుంది. కోవాక్సిన్, స్పుత్నిక్ టీకాలు వేసుకున్న వారికి మాత్రం అక్కడకు అనుమతి లేదు. జూలై 7 నుంచి ఢిల్లీ -దుబాయ్ ,జూరిచ్ విమానాలు ప్రారంభం కానున్నాయి. జూలై 31 రాత్రి 11.59 వరకు ఇవి ప్రయాణిస్తాయి. యూత్ హస్టల్స్ ఒక్కరోజుకు 100 స్విస్ ఫ్రాంక్స్. మారియట్ జ్యూరిచ్ నార్త్ లోని ఒక్కరోజు బస చేసినందుకు రూ. 42,000, క్రౌన్ ప్లాజా జ్యూరిచ్ రూ.35,000, అక్కడ భోజనం చేయడానికి sfr 18 ఖర్చవుతుంది. భోజనానికి కాస్తా తక్కువే.

2 / 5
 జూలై 15 నుంచి మారిషన్ పర్యాటకులకు అనుమతిస్తుంది. ఇక్కడ పూర్తిగా అన్ని ప్రాంతాలను చూడడానికి దాదాపు 14 రోజులు సమయం పడుతుంది. కానీ అంతర్జాతీయ విమానాలకు అక్కడ జూలై 31 అనుమతి లేదు. పోర్ట్ లూయిస్ లో ఒక్కరోజు బస చేసినందకు రూ.10,000. భోజనం రేట్లు సీజన్ ను బట్టి మారుతుంటాయి. పోర్ట్ లూయిస్, బ్లూపెన్నీ మ్యూజియం, అప్రవాసి ఘాట్, మారిషన్ బొటానికల్ గార్డెన్, లే కాడాన్ వాటర్ ఫ్రంట్, అడిలైడ్ పోర్ట్ సందర్శించాల్సినవి.

జూలై 15 నుంచి మారిషన్ పర్యాటకులకు అనుమతిస్తుంది. ఇక్కడ పూర్తిగా అన్ని ప్రాంతాలను చూడడానికి దాదాపు 14 రోజులు సమయం పడుతుంది. కానీ అంతర్జాతీయ విమానాలకు అక్కడ జూలై 31 అనుమతి లేదు. పోర్ట్ లూయిస్ లో ఒక్కరోజు బస చేసినందకు రూ.10,000. భోజనం రేట్లు సీజన్ ను బట్టి మారుతుంటాయి. పోర్ట్ లూయిస్, బ్లూపెన్నీ మ్యూజియం, అప్రవాసి ఘాట్, మారిషన్ బొటానికల్ గార్డెన్, లే కాడాన్ వాటర్ ఫ్రంట్, అడిలైడ్ పోర్ట్ సందర్శించాల్సినవి.

3 / 5
 రష్యాలో ఒక్కరోజు బస చేసి.. సెయింట్ పీటర్బర్గ్ యాత్ర చేసి.. భోజనం ఖర్చులు అన్ని కలిపి us $ 800 ఖర్చు అవుతుంది. అలాగే అక్కడ ఇండియన్ భోజనం లభిస్తుంది. దాని ధర us $12-15, అలాగే మాస్కో-సెయింట్ పీటర్బర్గ్-సోచి ప్రాంతాలు సందర్శించడం.. భోజన ఖర్చులు అన్ని కలిపి us $1,400 ఖర్చు అవుతుంది. ఢిల్లీ నుంచి నేరుగా మాస్కోకు విమానాలున్నాయి. ఒక వ్యక్తి టికెట్ ధర రూ. 40,000

రష్యాలో ఒక్కరోజు బస చేసి.. సెయింట్ పీటర్బర్గ్ యాత్ర చేసి.. భోజనం ఖర్చులు అన్ని కలిపి us $ 800 ఖర్చు అవుతుంది. అలాగే అక్కడ ఇండియన్ భోజనం లభిస్తుంది. దాని ధర us $12-15, అలాగే మాస్కో-సెయింట్ పీటర్బర్గ్-సోచి ప్రాంతాలు సందర్శించడం.. భోజన ఖర్చులు అన్ని కలిపి us $1,400 ఖర్చు అవుతుంది. ఢిల్లీ నుంచి నేరుగా మాస్కోకు విమానాలున్నాయి. ఒక వ్యక్తి టికెట్ ధర రూ. 40,000

4 / 5
ఈజిప్టులో 4 రోజులు బస చేస్తే రూ. 18,000 ఖర్చు అవుతుంది. లే మెరిడియన్ కైరో విమానాశ్రయంలో వసతి ధరరూ. 23,000. గోల్డెన్ తులిప్ హోటల్ ఫ్లేమెన్కోలో రూ .17,000, షెరాటన్ వద్ద రూ .36,000. అక్కడ పిజ్జా  రూ.40, కాఫీ , శాండ్ విచ్ రూ.40, భోజనం రూ.45, ఫాస్ట్ ఫుడ్ రూ.30. హోటల్ భోజనాలు తక్కువ ధరకు లభిస్తాయి. నైలు క్రూజ్ 250 నుంచి 350 ecp మధ్య ఉంటుంది.

ఈజిప్టులో 4 రోజులు బస చేస్తే రూ. 18,000 ఖర్చు అవుతుంది. లే మెరిడియన్ కైరో విమానాశ్రయంలో వసతి ధరరూ. 23,000. గోల్డెన్ తులిప్ హోటల్ ఫ్లేమెన్కోలో రూ .17,000, షెరాటన్ వద్ద రూ .36,000. అక్కడ పిజ్జా రూ.40, కాఫీ , శాండ్ విచ్ రూ.40, భోజనం రూ.45, ఫాస్ట్ ఫుడ్ రూ.30. హోటల్ భోజనాలు తక్కువ ధరకు లభిస్తాయి. నైలు క్రూజ్ 250 నుంచి 350 ecp మధ్య ఉంటుంది.

5 / 5
Follow us
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు