Vijayawada: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు.. టూలెట్ బోర్డుతో 4 లక్షల 35 వేలు పోగొట్టుకున్న ఇంటి యజమాని! ఎలాగంటే..
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా కూడా మోసం చేస్తారా అనిపించేలా రకరకాల మార్గాల్లో పబ్లిక్ కు టోకరా పెట్టి వారి ఖాతాలకు చిల్లు పెడుతున్నారు. ఇక తాజాగా విజయవాడలో olxలో ఇళ్ళు అద్దెకు ఇవ్వబడును అంటూ టూలేట్ బోర్డు పెట్టిన ఓ ఇంటి యజమాని నుండి ఏకంగా 4 లక్షల 35 వేలు దోచేశారు ఎలానో మీరే చుడండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
