Andhra: ఒక్క ఫోన్ కాల్తో పరుగున బ్యాంక్కు.. రూ. 12 లక్షలు డ్రా చేయగా.. సీన్లోకి పోలీసులు
సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం,అలాగే సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా కొంతమేరకు నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందుకు నిదర్శనమే తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఘటన.
- P Kranthi Prasanna
- Updated on: Sep 4, 2025
- 1:49 pm
Andra Pradesh: ఇకపై చేనేత వస్త్రాల డోర్ డెలివరీ.. ఈ కామర్స్కు 40 ఆప్కోషో రూమ్లు అనుసంధానం
నేటితరం అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. యువత, మహిళ, చిన్న పిల్లలు.. ఇలా వర్గాల వారిని ఆకట్టుకునేలా చేనేత రెడీమేడ్ దుస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచింది.
- P Kranthi Prasanna
- Updated on: Sep 4, 2025
- 1:21 pm
Indrakeeladri: దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఇకపై అవి పాటించకపోతే ఆలయంలోకి నో ఎంట్రీ!
దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి వస్తున్నారా అయితే ఇకపై కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే. ఆలయానికి వచ్చే స్త్రీలైనా, పురుషులైన ఈ నిబంధనలు పాటించకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే వారికి ఎంట్రీ ఉండదని.. వచ్చిన దారిలోనే వారు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇంతకు ఏంటీ కొత్త నిబంధనలు తెలుసుకుందాం పదండి.
- P Kranthi Prasanna
- Updated on: Sep 2, 2025
- 2:58 pm
Andhra: సికింద్రాబాద్ టూ అయోధ్య, కాశీ స్పెషల్ ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే
కాశీ యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నారా.? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు ఈ సౌలభ్యం. అదేంటో మరి చూసేయండి. ఆ ట్రైన్ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి. మీకే తెలుస్తుంది.
- P Kranthi Prasanna
- Updated on: Aug 22, 2025
- 12:30 pm
తప్పిపోయిన బాలుడు.. గంటల్లోనే తల్లి చెంతకు చేర్చిన శక్తి టీం.. ఎలా కనిపెట్టారంటే!
విజయవాడలోని మహిళ శక్తి టీం.. మహిళలు, బాలికల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న క్రమంలో.. తల్లి నుంచి తప్పిపోయి రోడ్డుపై తిరుగుతున్న బాలుడిని గుర్తించింది.. కేవలం తల్లి పేరు మినహా బాలుడు ఎలాంటి వివరాలు చెప్పకపోయినప్పటికీ గంటల వవ్యధిలోనే తల్లి ఆచూకీ గుర్తించి బాలుడిని సురక్షితంగా తల్లి చెంతకు చేర్చింది.
- P Kranthi Prasanna
- Updated on: Aug 11, 2025
- 6:23 pm
Vijayawada: పార్ట్ టైం జాబ్ ఉందటే నమ్మిన యువకుడు.. చివరకు రప్పా రప్పా రప్పాడించారు
పార్ట్టైం జాబ్ పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన సైబర్ మాయగాళ్లు… బాగా డబ్బులు సంపాదించవని అతనికి వల వేసి ఏకంగా రూ 15.16 లక్షలు లాగేశారు. బంగారం వేలం లాంటి ఫేక్ టాస్కుల ముసుగులో 17 ఖాతాల్లో డబ్బు జమ చేయించుకుని దుకాణం ఎత్తేశారు.
- P Kranthi Prasanna
- Updated on: Aug 5, 2025
- 8:49 pm
Indrakeeladri: దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 అలంకారాల్లో అమ్మవారు దర్శనం
దేవి నవరాత్రులకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది.. వచ్చేనెల 22 నుంచి ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి బ్రోచర్ తో పాటు అమ్మవారి అలంకారాల షెడ్యూల్ విడుదల చేశారు ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు.. సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలు అక్టోబర్ 2 నాటికి ముగియనున్నాయి..
- P Kranthi Prasanna
- Updated on: Jul 29, 2025
- 4:23 pm
Vijayawada: 143 లవర్స్ కాదు.. 420 కేడీలు.. ఈ ప్రేమ పక్షులు ఏం చేశారో తెలుసా..?
బెజవాడలో వరుస చోరీలు బెంబేలెత్తిస్తున్నాయి.. అయితే ఈ చోరీల్లో ఓ ప్రేమ దొరకడం సంచలనంగా మారింది. వీళ్లు మామూలోళ్లు కాదు.. దొంగలుగా మారిన ప్రేమజంట.. అని పోలీసులు వెల్లడించారు. చెడు వ్యసనాలకి బానిసైన ఓ ప్రేమ జంట సులువుగా డబ్బులు సంపాదించడం కోసం కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించారు..
- P Kranthi Prasanna
- Updated on: Jul 29, 2025
- 1:49 pm
Andhra Pradesh: అధికార లాంఛనాలతో పోలీసు డాగ్ లక్కీ అంత్యక్రియలు
ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ డాగ్ లక్కీ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. స్నీపర్ డాగ్గా లక్కీ పదేళ్లపాటు విశేష సేవలు అందించింది. అయితే అనారోగ్య కారణాలతో మరణించింది. ఉన్నతాధికారులు లక్కీ పార్ధీవదేహానికి పూల మాలల వేసి నివాళులు అర్పించి.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
- P Kranthi Prasanna
- Updated on: Jul 26, 2025
- 8:39 pm
Vijayawada: దుర్గగుడిలో సేవ చేయాలనుకునే భక్తులకు గుడ్న్యూస్.. ఇకపై ఆన్లోనే రిజిస్టేషన్!.. పూర్తి వివరాలు ఇవే!
విజయవాడలోని అమ్మవారి ఆలయంలో భక్తి తత్వంతో సేవ చేయాలనే వారికి, భక్తి బృందాలకు సేవ చేసేందుకు వీలుగా దుర్గగుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎవరైతే భక్తులు అమ్మవారి ఆలయంలో సేవ చేద్దామని భావిస్తున్నారో వారు తమ పూర్తి వివరాలు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవడానికి దుర్గగుడి అధికారులు చర్యలు ప్రారంభించారు.
- P Kranthi Prasanna
- Updated on: Jul 26, 2025
- 5:35 pm
Vijayawada: ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు.. బేరం ఆడితే అన్ని ఇంటి ముందే
ఇప్పటి వరకు మీ ఇంట్లో పనికిరాని చెత్త వస్తువులు, అట్ట పెట్టెల నుంచి బాటిళ్లు ,డబ్బాలు ఇలా ఏదైనా సరే ఉపయోగం లేదులే అని పడేస్తున్నారా.! ఇకపై అలా చేయకండి. నేరుగా మీ ఇంటి వద్ద ఉండే వాటితో వంటింటి సరుకులు కొనేయచ్చు. ఎక్కడికో వెళ్లి చెత్త సామాన్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఇంటికే ప్రభుత్వ వాహనం వచ్చేస్తోంది.
- P Kranthi Prasanna
- Updated on: Jul 24, 2025
- 1:25 pm
Heavy Rain Alert: ఏపీలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్! హెచ్చరికలు జారీ..
నెలన్నర ముందే రుతు పవనాలు ప్రవేశించినా నిన్న మొన్నటి వరకు వాన జాడ కానరాలేదు. కానీ ప్రస్తుతం వరుణుడు ఊపందుకున్నట్లు కనిపిస్తుంది. వచ్చే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది..
- P Kranthi Prasanna
- Updated on: Jul 23, 2025
- 7:24 pm