Sri Rama Navami: ప్రజల సందర్శనార్ధం బంగారు రామాయణం.. కోట్లు విలువజేసే ఈ పుస్తకం స్పెషాలిటీ ఏమిటంటే..
శ్రీ రామ నవమి ఇక్కడ వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే ఇక్కడ బంగారం, వెండి, విలువైన వజ్రాలు , పచ్చలు వంటి వాటితో తయారు చేసిన రామాయణం ప్రజల సందర్శనార్ధం ఏర్పాట్లు చేస్తారు. గుజరాత్ లోని ప్రముఖ నగరం సూరత్ లో ప్రజల దర్శనం కోసం బంగారు-వెండి రామాయణం ఏర్పాటు చేయబడింది.
Most Read Stories