Yamraj Temple: ప్రపంచంలో ఏకైక యమధర్మరాజు ఆలయం.. మరణం తర్వాత ప్రతి ఒక్కరి ఆత్మ ఇక్కడకు చేరుతుందట..
భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక దేవుళ్ళు, దేవతలను పూజిస్తారు. శివుడు, రాముడు, హనుమంతుడు, దుర్గ, లక్ష్మీదేవి వంటి అనేక దేవుళ్ల ఆలయాలున్నాయి. ఎంతో భక్తి శ్రద్దలతో ఆలయాలకు వెళ్లి తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు. అయితే సనాతన ధర్మంలో న్యాయాధిపతి మానవుల కర్మానుసారం మరణాంతరం శిక్షలను విధించే యముడుకి ఒక గుడి ఉందని మీకు తెలుసా..
Most Read Stories