Ram Mandir: శరవేగంగా అయోధ్య రామయ్య మందిర నిర్మాణం.. త్వరలో రామయ్యకు 155 దేశాల నదీ జలాలతో అభిషేకం
కోట్లాదిమంది హిందువుల కల ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సరయు నది తీరంలో అందంగా కొలువుదీరుతోన్న రామ మందిర నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మందిర నిర్మాణం పనులకు సంబంధించిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
