కొత్త సంవత్సరంలో వీరికి శని దోషం మటుమాయం! అష్టకష్టాల నుంచి విముక్తి
ప్రస్తుతం శని దోషంతో అష్టకష్టాలు పడుతున్న రాశులకు 2026 మే తర్వాత నుంచి శని ప్రభావం నుంచి పూర్తిగా విముక్తి కలిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఏలిన్నాటి శని, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి దోషాలు 2027 డిసెంబర్ వరకు కొనసాగవలసి ఉన్నప్పటికీ, మే నుంచి గురువు ఉచ్ఛపట్టి ఈ శనిని పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నందువల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు శని దోషం పూర్తిగా తొలగిపోయి సుఖ సంతోషాలు వృద్ధి చెందడం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6