Bhadrachalam: శ్రీరామ నవమి ఉత్సవాలు వేళ.. పర్ణశాల ఆలయం ఏర్పాట్లలో అధికారులు నిలువెత్తు నిర్లక్ష్యం
రామాయణ చరిత్ర ఘట్టాల్లో ప్రధానమైన పుణ్యక్షేత్రం పర్ణశాల. శ్రీ సీతారామచంద్రస్వామి సమేత లక్ష్మణులు ఈ ప్రాంతంలో 14 ఏళ్ల జీవితంలో ఎక్కువ రోజులు దండకారణ్యమైన పర్ణశాలలో ఉన్నారు. శ్రీరాముడు పర్ణశాల ప్రాంతంలో కర దూషనాధులతో భీకరమైన యుద్ధం చోటుచేసుకుంది. రామాయణ చరిత్ర ఘట్టాలను భక్తులకు అర్థమయ్యేలా బాపు విగ్రహాలను అప్పటి అధికారాలు ఏర్పాటు చేశారు.
Most Read Stories