Raghavendra Math: శ్రీశైలంతో పోటీగా మంత్రాలయం హుండీ కలెక్షన్.. అభివృద్ధి, జీతభత్యాలు, అన్నదానానికి ఉపయోగిస్తామని వెల్లడి..
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో ఊహకు అందని విధంగా భారీ ఎత్తున పెరిగింది. వరస సెలవులు, కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సూనాక్ కుటుంబీకులు రావడం వంటి కారణాలతో భారీ ఎత్తున పెరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అష్టాదశ జ్యోతిర్లింగాల్లో, శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం ఆలయ హుండీతో పోటీగా మంత్రాలయం హండి ఆదాయం పెరగడం పట్ల ఆలయ అధికారులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
