24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
Andhra News: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన 10 రోజులకే..
ఆ ఇంట్లో పది రోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఇంట్లో ఇంకా పెళ్లి సందడి ముగియనే లేదు.. పెళ్లయ్యాక కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో దైవదర్శనానికి వెళ్లిన ఆ నవవరుడిని తలంబ్రాల తడి ఆరకముందే విధి వెక్కిరించింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోనే దారికాచిన మృత్యువు.. అతన్ని ఇంటికి చేరకుండానే తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లింది. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- J Y Nagi Reddy
- Updated on: May 16, 2026
- 10:13 am
శ్రీశైలం మల్లన్నకు 2.610 కేజీల వెండి నాగాభరణం విరాళం..
శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందించారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి ఈరోజు వెండి నాగాభరణం విరాళంగా ఇచ్చిన అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు.
- J Y Nagi Reddy
- Updated on: May 13, 2026
- 7:59 am
నా మృతదేహాన్ని కుక్కలకు వేయండి.. లేదంటే చెత్త కుప్పలో పడేయండి..
నంద్యాల జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. “తల్లిదండ్రులకు భారం అయ్యాను.. నా శవాన్ని చెత్తకుప్పలో వేయండి” అంటూ చిరంజీవి రాసిన సూసైడ్ లెటర్ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. పేదరికం, నిరుద్యోగం, కుటుంబ బాధ్యతల ఒత్తిడితో జీవితంపై విరక్తి చెందిన యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా ఆవేదన కలిగిస్తోంది.
- J Y Nagi Reddy
- Updated on: May 12, 2026
- 12:19 pm
భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్.. హత్య చేసి పాతిపెట్టిన భర్త
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని వీరవోలు గ్రామానికి చెందిన 35 ఏళ్ల లక్ష్మి కనిపించడం లేదని ఈ నెల రెండవ తేదీన భర్త వెంకటస్వామి నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మీ కనిపించకపోవడంతో ఆమె బంధువులకు భర్త వెంకటస్వామి పై అనుమానం వచ్చింది.
- J Y Nagi Reddy
- Updated on: May 11, 2026
- 9:55 pm
ఒంటరిగా పడుకున్న మహిళను టార్గెట్ చేశాడు.. కట్ చేస్తే అరగుండు.. మెడలో చెప్పుల దండ..
కర్నూలు జిల్లా అరికెరలో అత్యాచారయత్నానికి పాల్పడిన రాజశేఖర్ను గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించకుండా, అతనికి అరగుండు చేయించి, మెడలో చెప్పుల దండ వేసి, బట్టలు విప్పి ఊరంతా ఊరేగించారు. నిందితుడు, బాధితులు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
- J Y Nagi Reddy
- Updated on: May 7, 2026
- 4:51 pm
Andhra: ఆరు నెలలుగా తగ్గని కడుపు ఉబ్బరం.. కట్ చేస్తే.. అసలు విషయం ఆస్పత్రిలో తేలింది..
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. నంద్యాల జిల్లాకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలి కడుపులో ఉన్న 10 కిలోల భారీ క్యాన్సర్ గడ్డను తొలగించారు. ప్రైవేట్ ఆసుపత్రులు సైతం సాహసించలేని ఈ ఆపరేషన్ను ప్రభుత్వ వైద్యులు ఎలా సక్సెస్ చేశారో ఈ కథనంలో చూడండి.
- J Y Nagi Reddy
- Updated on: May 7, 2026
- 11:56 am
Andhra Pradesh: సినిమాను మించిన స్కెచ్.. కానీ సీన్ రివర్స్.. ఫోన్ పేతో రూ.60లక్షల బంగారం..
పల్నాడు జిల్లా కారంపూడిలో కలకలం రేపిన భారీ దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న ఓ గోల్డ్ షాపు ఉద్యోగి, తన స్వార్థం కోసం ఒక ముఠాను తయారు చేసి దోపిడికి పాల్పడ్డారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలో నిందితులు చాలా తెలివిగా వ్యవహరించినప్పటికీ, వారు చేసిన ఒకే ఒక్క చిన్న పొరపాటు పోలీసులకు చిక్కేలా చేసింది.
- J Y Nagi Reddy
- Updated on: May 5, 2026
- 12:08 pm
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య.. అండగా నిలిచిన ప్రభుత్వం..!
అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి కన్నవారి కష్టాలను తీర్చాలనుకున్న ఒక యువకుడి కలలు అర్థాంతరంగా ముగిశాయి. కర్నూలు నగరం గీతా నగర్ కాలనీకి చెందిన ఇరగనబోయిన చందు (26) అమెరికాలో ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నకొడుకు ఉన్నత స్థితిలో తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులకు, చందు విగతజీవిగా వస్తున్నాడనే వార్త తీరని వేదనను మిగిల్చింది.
- J Y Nagi Reddy
- Updated on: May 2, 2026
- 5:11 pm
Andhra: జీవితం ఓ నీటి బుడగ అంటే ఇదేనమో.. చెల్లి పెళ్లి వేళ సంతోషంగా డ్యాన్స్ చేస్తుండగా..
నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో చెల్లి పెళ్లి వేడుకలో ప్రదీప్ అనే యువకుడు డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. అన్నవరంలోని "అన్నయ్యా అన్నావంటే" పాటకు నృత్యం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా ఉన్న పెళ్లి ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
- J Y Nagi Reddy
- Updated on: May 2, 2026
- 4:08 pm
ఉరుసు ఉత్సవాల్లో తీరని విషాదం.. కళ్లముందే నీటమునిగి తల్లీబిడ్డల దుర్మరణం!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గుడికల్ గ్రామంలో గురువారం నాడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ గుడికల్ దర్గా ఉరుసు ఉత్సవాల వేళ, సంతోషంగా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటపై కేసు నమోదు చేసిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: May 2, 2026
- 1:56 pm
Andhra Pradesh: మహిళా సీఐని ఎక్సైజ్ శాఖ ఎందుకు సస్పెండ్ చేసిందో తెలిస్తే షాకవుతారు..
అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన అధికారిణే.. అక్రమ దందాలకు తెరలేపారు.. సీజ్ చేసిన మద్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయి, గుట్టుచప్పుడు కాకుండా బయట వ్యక్తులకు అమ్ముకొని అడ్డంగా బుక్కయ్యారు. నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి వక్రబుద్ధి ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లానే సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది..? అనేది తెలుసుకుందాం..
- J Y Nagi Reddy
- Updated on: Apr 30, 2026
- 6:16 pm
Andhra Pradesh: ఎంత దారుణం..! భార్య పరువు కోసం..
చిన్నపాటి వివాదాలు, క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఉపాధి కోసం పట్టణం వెళ్లిన ఒక వ్యక్తి, తన భార్య గౌరవం కోసం పోరాడి చివరకు సొంత ఊరిలోనే ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్లు గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి దారుణ హత్య ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..
- J Y Nagi Reddy
- Updated on: Apr 30, 2026
- 4:13 pm