24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
Srisailam: శ్రీశైలానికి సంక్రాంతి శోభ.. ఈ నెల 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఈనెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అష్టదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుండి 18 తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగియనున్నాయి.
- J Y Nagi Reddy
- Updated on: Jan 12, 2026
- 3:13 pm
Andhra: కోరుకున్న అమ్మాయి ఒంటరిగా రమ్మంది.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. అతడు వెళ్లగా..
ఇన్ స్టాలో పరిచయమైన అమ్మాయిని కోరుకున్నాడు.. ఆమె ఇష్టం గురించి పట్టించుకోకుండా వేదించాడు. ఓ రోజు ఆమె.. ఇతడిని ఒంటరిగా ఊరు చివరికి రమ్మంది. పాపం.! వెళ్లాడు.. అక్కడ ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.
- J Y Nagi Reddy
- Updated on: Jan 12, 2026
- 11:14 am
Andhra Pradesh: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 85 వేల మంది మిస్సింగ్.. దొరకని ఆచూకీ.. అసలేం జరిగిందంటే..?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 85 వేల మంది ఆచూకీ లేకుండా పోయారు.. అవును.. మీరు చదువుతున్నది నిజమే. అయితే వీరు మనుషులుగా రికార్డుల్లో ఉన్నారు కానీ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత కీలకమైన కార్డును తీసుకోవడానికి మాత్రం రావడం లేదు. దీంతో అసలు వీరంతా ఎక్కడున్నారు? వీరు నిజమైన లబ్ధిదారులేనా? లేక అక్రమ కార్డులా? అనే సందేహం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
- J Y Nagi Reddy
- Updated on: Jan 11, 2026
- 11:46 am
Andhra Pradesh: అయ్యో పాపం.. విలవిలలాడిన గోమాతలు.. కంటైనర్లలో కుక్కి దారుణంగా..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ హైవేపై అర్ధరాత్రి వేళ భారీ గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. మూగజీవాలను కంటైనర్లలో నరకప్రాయంగా కుక్కి తరలిస్తున్న వైనాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. ఒక్కో వాహనంలో 70కి పైగా గోవులను ఊపిరి ఆడలేని స్థితిలో తరలిస్తున్న దృశ్యాలు చూసిన వారందరినీ కలిచివేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- J Y Nagi Reddy
- Updated on: Jan 11, 2026
- 11:21 am
Andhra Pradesh: ప్రభుత్వ ఖజానాకే కన్నం.. తోటి ఉద్యోగుల జీతాల పేరుతో కోట్లు కొట్టేసిన ఘనుడు..
నంద్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బరితెగించాడు. అడ్డదారిలో కోట్లు సంపాదించాలనుకున్నాడు.. తోటి ఉద్యోగుల జీతాలకే కన్నేశాడు. నకిలీ బిల్లులతో కోటి రూపాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన అహోబిలం PHC సీనియర్ అసిస్టెంట్ బండారం ఆడిట్లో బయటపడింది. ఆళ్లగడ్డ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
- J Y Nagi Reddy
- Updated on: Jan 9, 2026
- 10:02 pm
Andhra Pradesh: రెండేళ్ల పగ.. రెండు హత్యలు.. 12 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?
ఎమ్మిగనూరు మండలంలో పెను సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కందనాతి గ్రామంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన నిందితులు.. సినీ ఫక్కీలో రెండేళ్లు వేచి చూసి మరీ జరిపిన ఈ కిరాతక హత్యకాండ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నీటి గొడవతో మొదలైన చిన్న వివాదం.. రెండు ప్రాణాలను బలిగొని, చివరకు జంట హత్యల రక్తపాతానికి ఎలా దారితీసింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- J Y Nagi Reddy
- Updated on: Jan 9, 2026
- 8:35 pm
Andhra News: అధిక వడ్డీల ఆశ చూపాడు.. అందినకాడికి దోచేశారు.. వెలుగులోకి భారీ స్కామ్!
రాష్ట్రంలో మరో ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. వందల కోట్లు డిపాజిట్లు రూపంలో అధిక వడ్డీల ఆశ చూపి.. భారీగా డబ్బులు వసూలుచేసింది. చివరకు అందినకాడికి దోచుకొని పత్తాలేకుండా పారిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలంగా మారడంతో సదర్ ఫైనాన్సు సంస్థ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో దీనిపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Jan 5, 2026
- 3:15 pm
Kurnool: బాబోయ్ బాహుబలి కొండచిలువ.. ఇదేంది ఇంత ఉంది…
కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కలకలం రేపింది. సుమారు 14 అడుగుల పొడవు, 30 కిలోలకుపైగా బరువున్న కొండచిలువను స్నేక్ క్యాచర్ పట్టుకుని, చంపకుండా అడవిలో విడిచిపెట్టాడు. ఈ భారీ కొండచిలువను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.
- J Y Nagi Reddy
- Updated on: Jan 4, 2026
- 12:00 pm
Nandyal: ఆలయ్య ఈఓ, ప్రధాన పూజారే దొంగలు.. వెంకన్న నగలే కాజేశారు.. నాశనమైపోతారు..
వెంకటేశ్వర స్వామి ఆలయంలో తీవ్ర అపచారం వెలుగుచూసింది. ఆలయ ఈవో, ప్రధాన అర్చకుడు కుమ్మక్కై స్వామివారి వెండి ఆభరణాలను అమ్ముకున్న ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపుతోంది. పోలీసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పూర్తి వివరాలు కథనం లోపల ..
- J Y Nagi Reddy
- Updated on: Jan 4, 2026
- 8:19 am
Nandyal: చుక్కల్లాంటి ముగ్గురు బిడ్డలను చంపి.. ఆపై తానూ.. కారణం ఏంటంటే..?
అభం–శుభం తెలియని ముగ్గురు పసి బిడ్డలను తండ్రే హతమార్చాడు. నాలుగు నెలల క్రితం భార్య ఆత్మహత్య, ఇప్పుడు తండ్రి దారుణం… ఒకే కుటుంబం కాలగర్భంలో కలిసిపోయిన ఘటన నంద్యాల జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ..
- J Y Nagi Reddy
- Updated on: Jan 4, 2026
- 8:09 am
Viral Video: ఇంట్లోకి చిరుత ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే… శ్రీశైలంలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్
పుణ్యక్షేత్రాల్లో కొద్ది రోజులుగా చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. వనం దాటి జనంలోకి వస్తున్నాయి. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు తిరుమలలో భక్తులను చిరుత పులులు వణికించాయి. టీటీడీ అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు శ్రీశైలం వంతు వచ్చింది. శ్రీశైలం శివారులో...
- J Y Nagi Reddy
- Updated on: Jan 2, 2026
- 3:27 pm
జైలుకెళ్లి వచ్చిన మారని బుద్ధి.. తండ్రి ముగ్గురు కొడుకులను పోలీసులు ఏం చేశారో తెలుసా..?
తండ్రి ముగ్గురు కొడుకులను ఏకంగా జిల్లా నుంచి బహిష్కరిస్తూ కర్నూలు జిల్లా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హత్య కేసులతో పాటు దౌర్జన్యాలు బెదిరింపులు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ కుటుంబంపై ఏకంగా జిల్లా బహిష్కరణ విధించడం అత్యంత సంచలనంగా మారింది. దీంతో నేరస్తుల్లో గుబులు పుడుతోంది.
- J Y Nagi Reddy
- Updated on: Dec 30, 2025
- 2:32 pm