Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
Andhra Pradesh: అయ్యో ఆటో ఆపండి అయ్యా.. అక్కడ ఉన్నది నా కొడుకు బండి అయ్యా..!

Andhra Pradesh: అయ్యో ఆటో ఆపండి అయ్యా.. అక్కడ ఉన్నది నా కొడుకు బండి అయ్యా..!

అయ్యో ఆటో ఆపండి అయ్యా.. ఆక్కడ చనిపోయింది నా కొడుకు అయ్యా.. ఆ బండి నా కొడుకుది.. ఆ అంగి నా కొడుకుది అయ్యా.. అక్కడ నా కొడుకే పడిపోయినట్టున్నాడు.. ఆటో ఆపండి అయ్యా..అంటు ఆ తల్లి ఆటో ఆపి పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకును చూసి భోరుమన్నది. వారం రోజుల్లో పెళ్లి కావల్సి కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరు అయింది.

Andhra: వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలనుకుంది.. అంతలోనే స్కూల్‌ను తిరిగి వస్తుండగా

Andhra: వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలనుకుంది.. అంతలోనే స్కూల్‌ను తిరిగి వస్తుండగా

వేసవి సెలవులలో ఇంటికెళ్ళి తెగ ఎంజాయ్ చేయాలనుకున్న పాప.. అంతలోనే తండ్రితో సహా మృత్యువాత పడింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు పోయాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Andhra: ఆదోనిలో కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏదో తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా

Andhra: ఆదోనిలో కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏదో తేడాగా కనిపించారు.. ఆపి చెక్ చేయగా

బంగారం ధర పెరిగే కొద్ది స్మగ్లింగ్ కూడా పెరుగుతోంది. ఆదోని పట్టణంలో పోలీసుల వాహనాల తనిఖీలో బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ. 60 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Nandyala: పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు.. కానీ అంతలోనే…

Nandyala: పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు.. కానీ అంతలోనే…

ఈనెల 30న ఆ యువకుడికి పెళ్లి కావాల్సి ఉంది. కానీ అంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పనుల్లో భాగంగా బంధువులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన యువకుడు. పత్రికలు పంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంతో మృతి చెందాడు. మరో తొమ్మిది రోజుల్లో పెళ్లి ఉండగా కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Andhra:  కార్లో వస్తారు..రెక్కీ నిర్వహిస్తారు..ఆ తర్వాత ఇళ్లలోకి రాకుండానే…

Andhra: కార్లో వస్తారు..రెక్కీ నిర్వహిస్తారు..ఆ తర్వాత ఇళ్లలోకి రాకుండానే…

ఈ దొంగల రూటే సపరేటు. రాత్రి వేళ దర్జాగా కారులో వస్తారు.. హైవే పక్కన, రోడ్ల పక్కన ఎక్కడ లారీలు నిలిపి ఉంటే అక్కడ వాలిపోతారు. చక్కగా పని ముగించుకుని వెళతారు.. తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన ఈ జాదూ గాళ్లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒకే ఊరిలో ముగ్గురు మైనర్లకు పెళ్లి..! అధికారులు ఎంట్రీ ఇచ్చేసరికే..

ఒకే ఊరిలో ముగ్గురు మైనర్లకు పెళ్లి..! అధికారులు ఎంట్రీ ఇచ్చేసరికే..

ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో ఒకే రోజు మూడు బాల్య వివాహాలు జరిగాయి. ICDS, పోలీస్, రెవెన్యూ అధికారులు విచారణ చేసే సమయానికి పెళ్లిళ్లు పూర్తయ్యాయి. 15, 16, 20 ఏళ్ల మైనర్ల వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడం ఆందోళనకరం.

Srisailam: శ్రీశైలంలో వైభవంగా వార్షిక కుంభోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు..

Srisailam: శ్రీశైలంలో వైభవంగా వార్షిక కుంభోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు..

ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీచక్రం వెనుకున్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన 'స్త్రీ' వేశధారిపై పడుతుందని భక్తుల నమ్మకం. కుంభహారతి అనంతరం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు, స్థానికులు బారులు తీరారు. ఈ కుంభోత్సవంలో ఈవో శ్రీనివాసరావు దంపతులతో పాటుగా అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఆరేళ్లుగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.. కట్‌చేస్తే.. కటకటాలపాలయ్యాడు!

ఆరేళ్లుగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.. కట్‌చేస్తే.. కటకటాలపాలయ్యాడు!

Kurnool News: 2019 నుంచి పోలీసులకు చిక్కకుండా, దారి దోపిడీలు, దౌర్జన్యాలు, దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడికి నంద్యాల పోలీసులు చెక్‌ పెట్టారు. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత పాణ్యం మండంలోని సుగాలిమెట్ట గ్రామంలో చెంచు హనుమంతు అనే కేటుగాడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

Srisailam: గుమ్మడి, నిమ్మ, కొబ్బరికాయలతో అమ్మవారికి సాత్విక బలి.. శ్రీశైలంలో కన్నుల పండగ!

Srisailam: గుమ్మడి, నిమ్మ, కొబ్బరికాయలతో అమ్మవారికి సాత్విక బలి.. శ్రీశైలంలో కన్నుల పండగ!

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. తరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం అర్చకులు ఏకాంతంగా ఈ పూజలన్ని నిర్వహించిన తర్వాత అమ్మవారికి మొదటి విడత సాత్వికబలిగా వందల సంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరికాయలలు, నిమ్మకాయలను ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు సమర్పించారు.

Andhra: ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా

Andhra: ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా

గర్ల్స్ హాస్టల్​లో పాము కలకలం సృష్టించింది. ఎవరూ లేకుండానే హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు రావడంతో బాలికలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి చూడగా లోపల ఓ నాగుపాము కనిపించింది. దీంతో విద్యార్థిణిలను పక్కకు పంపించి.. స్నేక్ క్యాచర్‌కు కాల్ చేశారు.

శ్రీశైలంలో అక్క మహాదేవికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారు? కన్నడ భక్తులు ఎందుకు విశేషంగా కొలుస్తారు?

శ్రీశైలంలో అక్క మహాదేవికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారు? కన్నడ భక్తులు ఎందుకు విశేషంగా కొలుస్తారు?

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రముఖ శివశరణి అక్కమహాదేవి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేవస్థానం సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించింది. అర్చకులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు అక్కమహాదేవి విగ్రహానికి పంచామృత, జలాభిషేకాలు చేశారు. 12వ శతాబ్దపు కన్నడ శివశరణి అయిన అక్కమహాదేవిని కర్ణాటక భక్తులు ఎక్కువగా ఆరాధిస్తారు.

Coconut Water:  ఓర్నాయనో.. ఇదేంది.. ఒక్కసారే బోండాం ధర 70 చేశారు.. ఇక తాగేదెట్లా..!

Coconut Water: ఓర్నాయనో.. ఇదేంది.. ఒక్కసారే బోండాం ధర 70 చేశారు.. ఇక తాగేదెట్లా..!

ఎండలు దంచికొడుతున్నాయి.. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఒక పక్క ఎండ వేడి.. మరో పక్క ఉక్కపోతతో బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.. ఎండల తాపం నుంచి బయటపడేందుకు జనం.. కొబ్బరిబొండాలు, లస్సీ, ఫ్రూట్ జ్యూస్ లాంటి పానీయాలను తాగుతుండటంతో.. వీటికి డిమాండ్ మరింత పెరిగింది..