J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
Sri Mattam Hundi Income: చరిత్ర తిరగరాసిన మంత్రాలయం హుండీ ఆదాయం.. ఒక్క నెలలోనే రూ.4.83 కోట్లు

Sri Mattam Hundi Income: చరిత్ర తిరగరాసిన మంత్రాలయం హుండీ ఆదాయం.. ఒక్క నెలలోనే రూ.4.83 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని తాలూకాలోని మంత్రాలయం హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఆరాధ్య దైవమైన రాఘవేంద్ర స్వామికి మూడు రాష్ట్రాల నుంచేకాకుండా దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో మంత్రాలయం హుండీ ఆదాయం మరింత పెరిగింది..

మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌ వాసులు మృతి చెందారు. మంగళవారం రాత్రి వేద పాఠశాల విద్యార్థులు మంత్రాలయం నుంచి హంపికి తుఫాన్‌ వాహనంలో బయలుదేరారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాయచూరు జిల్లా సింధనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో వాహనం టైర్‌ పంక్చర్‌ కావటంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనం నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌ శివ, ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో..

Kurnool: వేద పాఠశాల విద్యార్థులను కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

Kurnool: వేద పాఠశాల విద్యార్థులను కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

వేద పండితులుగా స్థిరపడాలనుకున్నారు. ఆధ్యాత్మికులకు సేవ చేయాలనుకున్నారు. అయితే ఆ చిన్నారుల కల... కలగానే మిగిలిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. మంత్రాలయం వేద పాఠశాల కు చెందిన నలుగురు వేద విద్యార్థులతో సహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు.

Andhra News: చిన్నారి రామ్ చరణ్‌ను రక్షించిన సీసీ కెమెరా.. ఎలాగో తెలుసా..

Andhra News: చిన్నారి రామ్ చరణ్‌ను రక్షించిన సీసీ కెమెరా.. ఎలాగో తెలుసా..

వారసుడి కోసం బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. చివరకు.. ఓ సీసీ కెమెరా అతని జాడను గుర్తించేలా సహాయపడింది.. దీంతో పోలీసులు కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. బాలుడిని రక్షించారు.. ఆసుపత్రి వద్ద బాలుడితో కలిసి అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు.. మునిస్వామిని అదుపులోకి తీసుకున్నారు..

Watch Video: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. అక్షరాలనే అద్భుత చిత్రంగా మలిచిన వీరాభిమాని!

Watch Video: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. అక్షరాలనే అద్భుత చిత్రంగా మలిచిన వీరాభిమాని!

ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన వర్ధంతి సందర్భంగా ఓ చిత్రకారుడు వినూత్నంగా నివాళి అర్పించారు. తెలుగు దేశానికి ఎంతో సేవ చేసిన 'ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..' అనే మూడు పదాలనే తెల్ల పేపర్ పై రాస్తూ.. ఆ రాతలనే చిత్రంగా గీశాడు. అలా ఎన్టీఆర్ చిత్రాన్ని అక్షరాలతో నింపేశాడు. చూసేందుకు విచిత్రంగా ఉన్న ఈ పోట్రెయిట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..

Andhra Pradesh: అద్భుతం.. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఎక్కడో కాదు మన ఏపీలోనే..

Andhra Pradesh: అద్భుతం.. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఎక్కడో కాదు మన ఏపీలోనే..

ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్ కి.. 50 శాతం విద్యుత్ అందించే ప్రాజెక్టు అది. ఇప్పటికే 10 వేల కోట్ల వ్యయం. మరో 14 వేల కోట్లు ఖర్చు పెడుతోంది ఆ సంస్థ. ఇంతకు ఏమిటా ప్రాజెక్టు? ఎక్కడ ఉన్నది? ప్రత్యేకతలు ఏంటి..? ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ గా మారింది.. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

Andhra Pradesh: సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త.. సోషల్ మీడియా లోగోలతో వెరైటీ ముగ్గు

Andhra Pradesh: సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త.. సోషల్ మీడియా లోగోలతో వెరైటీ ముగ్గు

ఇంటి ముందు ముగ్గు అంటే అందరికీ ఇష్టమే. సంక్రాంతి పండగ నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు రకరకాల ముగ్గులు కొలువుదీరతాయి. ముగ్గులు సంప్రదాయానికి ప్రతీక. చాలామందికి ఇంతవరకే తెలుసు. అయితే ముగ్గు ద్వారా సొసైటీకి మంచి సందేశం ఇవ్వవచ్చు అని ఓ మహిళ నిరూపించింది. సమాజానికి సందేశాత్మక ముగ్గు వేసి ఔరా అనిపించింది...

ఆడపడుచులకు బంపర్ ఆఫర్.. ముగ్గుల పోటీ విజేతకు లక్షల విలువైన ఇంటి స్థలం..!

ఆడపడుచులకు బంపర్ ఆఫర్.. ముగ్గుల పోటీ విజేతకు లక్షల విలువైన ఇంటి స్థలం..!

కర్నూలు నగరం సంక్రాంతి శోభతో కలకలలాడుతోంది. ఎటు చూసిన రంగవల్లులే. ముగ్గుల పోటీల విజేతలకు నిజంగా సంక్రాంతి పండగే. లక్షలకు లక్షలు ఆఫర్ చేస్తున్నారు నిర్వాహకులు. విషయం తెలుసుకుని ముగ్గులు వేసేందుకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు. ఏ వీధిలో చూసిన ముగ్గుల పోటీలు రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తున్నాయి.

AP News: చిరుతలు జనావాసాల్లోకి ఎందుకు వస్తాయో తెల్సా.. అసలు మ్యాటర్ తెలిస్తే

AP News: చిరుతలు జనావాసాల్లోకి ఎందుకు వస్తాయో తెల్సా.. అసలు మ్యాటర్ తెలిస్తే

చెంచులగూడెంలోకి ప్రవేశించి మహిళను చంపిన పెద్దపులి.. ఇలాంటి వార్తలు తరచుగా వింటూ ఉన్నాం చూస్తూనే ఉన్నాం. కానీ ఎందుకు చిరుతలు పెద్ద పులులు అడవులు వదిలి జనావాసంలోకి జనం మధ్యలోకి వస్తున్నాయో వినలేదు చూడలేదు. కానీ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ఒక విషయాన్ని కనిపెట్టారు.. అదేందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ సమగ్రంగా చూడండి చదవండి.

AP News: పొద్దున్నే తన మిరప చేనుకు వెళ్లిన రైతు.. నడి పొలంలో కనిపించింది చూసి షాక్

AP News: పొద్దున్నే తన మిరప చేనుకు వెళ్లిన రైతు.. నడి పొలంలో కనిపించింది చూసి షాక్

కంప్యూటర్, సెన్సార్, రిమోట్ ..కాలంలోనూ క్షుద్ర పూజలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ పొలంలోనే కుద్రపూజలు చేసిన ఘటన కర్నూలు జిల్లా లో వెలుగుచూసింది. దీంతో గ్రామస్థులు భయపడుతున్నారు. రైతులు, రైతు కూలీలు ఆ ప్రాంతానికి వెళ్లడానికే భయపడుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Srisailam: శ్రీశైలంలో విశేష పుష్పార్చన.. 40 రంగులు 4 వేల కిలోల పూలతో ఆదిదంపతుల..

Srisailam: శ్రీశైలంలో విశేష పుష్పార్చన.. 40 రంగులు 4 వేల కిలోల పూలతో ఆదిదంపతుల..

శ్రీశైల మహా క్షేత్రంలో పుష్యమాసశుద్ధ ఏకాదశి సందర్భంగా ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్కమహాదేవి అలంకార మండపంలో సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. చూసేందుకు రెండు కళ్ళు చాలా లేదు భక్తులకు. 40 రకాల రంగురంగుల పుష్పాలు, నాలుగు వేల కేజీల చూడ చక్కటి పూలతో ఆది దంపతులను అర్చించారు.

Srisailam: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి చొరబడిన చిరుత.. ఆ తర్వాత

Srisailam: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి చొరబడిన చిరుత.. ఆ తర్వాత

పుణ్యక్షేత్రాలను వన్యమృగాలు వీడటంలేదు. కొంతకాలంగా ఏ పుణ్యక్షేత్రాన్నీ అడవి జంతువులు వదలడం లేదు. ఇటీవల తిరుమలలో పులులు, పాములు భక్తులను కంగారు పెట్టించాయి. ఇప్పుడు మరోసారి శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. నిత్యం ఈ పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఎక్కడో అక్కడ సంచరిస్తూ చిరుతలు స్థానికులను, భక్తులను భయాందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి..