AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
Kurnool: అమ్మో పులి.! దాని గోళ్ల వెనుక ఇంత కథ ఉందా.. తెలిస్తే మ్యాడైపోతారు

Kurnool: అమ్మో పులి.! దాని గోళ్ల వెనుక ఇంత కథ ఉందా.. తెలిస్తే మ్యాడైపోతారు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో పులిగోళ్ళ మాయం అనే వార్త కలకలం రేపుతుంది. గోళ్ళ మాయం ఘటనలో తాత్కాలిక ఫారెస్ట్ ఉద్యోగి పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ జరగడం అటవీశాఖలో అలజడి మొదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra: అడవిలో కట్టెలు తెచ్చేందుకు వెళ్లాడు.. ఎంతకూ ఇంటికి తిరిగిరాలేదు.. ఆరా తీయగా

Andhra: అడవిలో కట్టెలు తెచ్చేందుకు వెళ్లాడు.. ఎంతకూ ఇంటికి తిరిగిరాలేదు.. ఆరా తీయగా

శ్రీశైలం హటకేశ్వరం సమీపంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. హటకేశ్వరం అటవీ ప్రాంతంలో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లగా ఎలుగుబంటి దాడి చేసింది. కుడుముల చిన్న దేవయ్య అనే యువకుడి తొడలు గాయాలు కావడంతో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వివరాలు ఇలా..

కొంపముంచిన నిద్ర మత్తు.. దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు భక్తులు..వివరాలు ఇవే..!

కొంపముంచిన నిద్ర మత్తు.. దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు భక్తులు..వివరాలు ఇవే..!

డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి అదుపు తప్పిన నడిపిస్తున్నాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మరో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులు, మృతుల వివరాలు వెల్లడించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను వెల్లడించారు.

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం ??

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం ??

కర్నూలు జిల్లా నారాయణపురంలో కార్తీక మాసం అనంతరం శ్రీ గర్జలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్థులంతా కుల మత బేధాలు లేకుండా ఆలయంలో సహపంక్తి భోజనం చేస్తారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం వల్ల గ్రామానికి ఎలాంటి సమస్యలు రావని, సుభిక్షంగా ఉంటుందని వారి నమ్మకం. ఈ సంప్రదాయం ఐకమత్యానికి ప్రతీక.

Kurnool: స్కూల్‌లోని వాటర్ పైప్ నుంచి పెద్ద పెద్దగా శబ్దాలు.. ఏంటా అని మొబైల్ లైట్ ఆన్ చేయగా

Kurnool: స్కూల్‌లోని వాటర్ పైప్ నుంచి పెద్ద పెద్దగా శబ్దాలు.. ఏంటా అని మొబైల్ లైట్ ఆన్ చేయగా

వరుసగా పాములు కనిపిస్తుండటంతో ఉర్దూ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఏకంగా తరగతి గదిలోకి రావడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

Srisailam Hundi Income: శ్రైశైల మల్లన్నకు కార్తీకమాసంలో కళ్లు చెదిరే ఆదాయం.. కేవలం 33 రోజుల్లో…

Srisailam Hundi Income: శ్రైశైల మల్లన్నకు కార్తీకమాసంలో కళ్లు చెదిరే ఆదాయం.. కేవలం 33 రోజుల్లో…

కార్తీకమాసంలో శ్రీశైలం శివయ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. బ్రమరాంబ అమ్మవారితో పాటు స్వామికి బంగారం, వెండి, నగదు రూపంలో కానుకలు సమర్పించారు. కొందరు భక్తులు విదేశీ కరెన్సీ సైతం హుండీలో వేశారు. ఫలితంగా గత ఏడాది కార్తీకమాసంతో పోలిస్తే.. ఈ ఏడాది హుండీ ఆదాయం విపరీతంగా పెరిగింది.

Andhra: వామ్మో.. అమావాస్య రోజు ఏం జరిగింది..? నల్లగా మారిన చెరువు నీరు.. వీడియో

Andhra: వామ్మో.. అమావాస్య రోజు ఏం జరిగింది..? నల్లగా మారిన చెరువు నీరు.. వీడియో

అమావాస్యకు నీటి రంగుకు సంబంధం ఉందా? నీరు ఏ కలర్‌లో ఉంటుంది? ఎక్కడైనా వాటర్ నల్ల రంగులో ఉంటుందా? మామూలు రంగులో ఉన్న నీరు అమావాస్య నుండి నలుపు రంగులోకి ఎందుకు మారింది? ఇవన్నీ.. అక్కడి ప్రాంత ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు..

Andhra: కర్నూలులో మరో ఘోర బస్సు ప్రమాదం.. సీటు మారినందుకు ఓ ప్రాణం దక్కింది.. మరో ప్రాణం పోయింది..

Andhra: కర్నూలులో మరో ఘోర బస్సు ప్రమాదం.. సీటు మారినందుకు ఓ ప్రాణం దక్కింది.. మరో ప్రాణం పోయింది..

ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మైత్రి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఏపీలోని నంద్యాల జిల్లాలో ప్రమాదానికి గురైంది.. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు..

Viral News: దెబ్బకు దెబ్బ.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో బైక్ పట్టుకున్నారని.. పోలీసులకే షాకిచ్చిన మందుబాబు..

Viral News: దెబ్బకు దెబ్బ.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో బైక్ పట్టుకున్నారని.. పోలీసులకే షాకిచ్చిన మందుబాబు..

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు బైక్‌ను పీఎస్‌ తీసుకెళ్తే మనం ఏం చేస్తాం.. తర్వాతి రోజు వెళ్లి కోర్టులో ఫైన్ కట్టి బైక్‌ను తెచ్చుకుంటాం. కానీ ఇక్కడో వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే.. మీకు ఫ్యూజులెగిరిపోతాయి. పోలీసులు తన బైక్‌ను తీసుకొచ్చారని.. ఛాలెంజ్‌ చేసి మరీ ఆ వ్యక్తి.. సీఐ కారును ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా వెలుగు చూసింది.

శ్రీశైలం మల్లన్న భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన పాలకమండలి.. ఇకపై ఉచితంగా..!

శ్రీశైలం మల్లన్న భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన పాలకమండలి.. ఇకపై ఉచితంగా..!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి రెండో సమావేశంలో మొత్తం 14 అంశాలపై సుదీర్ఘ చర్చ జరపగా 11 అంశాలకు ఆమోదం తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం రెండు అంశాలు వాయిదా వేయగా, ఒక్క అంశాన్ని తిరస్కరించినట్లు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు.

Watch: పరిమితికి మించి ఎక్కన జనం.. డ్రైవర్ చేసిన పనికి నోరెళ్లబెట్టిన ప్రయాణికులు.. ఏం చేశాడో తెలిస్తే..

Watch: పరిమితికి మించి ఎక్కన జనం.. డ్రైవర్ చేసిన పనికి నోరెళ్లబెట్టిన ప్రయాణికులు.. ఏం చేశాడో తెలిస్తే..

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బస్సుల్లో పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకోవడం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కవ ప్రాణనష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్..బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో వారు కొందరు దిగిపోవాలని సూచించాడు. కానీ వారు వినకపోవడంతో.. వారందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. బస్సును నేరుగా పీఎస్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

Watch Video: డబ్బాలో ఇరుక్కుపోయిన కుక్క తల.. తిసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. చివరకు

Watch Video: డబ్బాలో ఇరుక్కుపోయిన కుక్క తల.. తిసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. చివరకు

మనుషులు చేసే తప్పులు, పొరపాట్లూ.. ప్రాణికోటికి శాపంగా మారుతున్నాయి.. మూగజీవాలు ఆహారం కోసం వెతుకుతూ.. వాటికీ తెలియకుండానే దేనిని పడితే వాటిని తినేస్తున్నాయి. ఇలా మనుషులు వాడి పడేసిన కాళీ డబ్బాల్లో ఆహారం దొరుకుతుందని ఆశతో కుక్కలు ఆ ప్లాస్టిక్ డబ్బాలలో తల పెట్టి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తాయి. ఆలా డబ్బాలో తల దూర్చిన ఓ శూనకంకు.. ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా అందులో తల ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది.