AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి.. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ విషాదానికి కారణమా?

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి.. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే ఈ విషాదానికి కారణమా?

Nandyal Crime News: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్‌ల వేధింపులతో మానసికంగా కుంగిపోయిన కుమారుడు వంశీకృష్ణ ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి వసుంధర రావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుతం.. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరతో శ్రీశైలంలో ప్రత్యేక ఆకర్షణ

సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుతం.. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరతో శ్రీశైలంలో ప్రత్యేక ఆకర్షణ

తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ ఈ రోజు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడుకి అందజేశారు. కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కోడె కాంతివర్ధిని కూడా పాల్గొన్నారు.

భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్‌లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..

భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్‌లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో, దొంగలు కూడా దీనిని అవకాశంగా మలుచుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేసిన తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Scam: ఇలాంటి మోసాలను మీరెప్పుడైనా చూశారా..? మీరు కూడా బాధితులు కావచ్చు.. జాగ్రత్త..!

New Scam: ఇలాంటి మోసాలను మీరెప్పుడైనా చూశారా..? మీరు కూడా బాధితులు కావచ్చు.. జాగ్రత్త..!

Andhra Pradesh: రుణం కావాలంటే ముందుగా కొంత మొత్తం చెల్లించాలని పెద్ద ఎత్తున ఇప్పించుకున్నాడు. తర్వాత రుణం ఇప్పించకుండా ముఖం చాటేసాడు. బాధితుల సంఖ్య వేళల్లో పెరిగిపోయింది. శాతనకోట, ముచ్చుమర్రి ,మిడుతూరు గ్రామాల్లో బాధితులు ఎక్కువ శాతం ఉన్నారు. అలాగే గ్రామం..

Watermelons: ఉచితంగా వాటర్ మిలన్లు.. ఎగబడిన జనం.. ఎక్కడో తెలుసా..?

Watermelons: ఉచితంగా వాటర్ మిలన్లు.. ఎగబడిన జనం.. ఎక్కడో తెలుసా..?

Free Watermelons: ఈ విషయం స్థానిక గ్రామాలకు చెందిన ప్రజలకు తెలిసింది. ఇంకేముంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి రైతులు వాటర్ మిలన్ పండ్లు తీసుకెళ్తున్నారు. ఇది గమనించి బాధపడటం మినహా రైతు ఈశ్వరయ్య చేసేదేమీ లేదు. ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. పాపం నష్టపోయిన రైతు ఈశ్వరయ్యను ఆదుకోవాల్సిన అవసరం ఉంది

AP News: చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు

AP News: చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు

AP News: గ్రామానికి వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి వీరికి బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. బ్రాహ్మణ పల్లె, మద్దూరు గ్రామాల మధ్య వెళ్తుండగా వెనకనుంచి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి కూతుర్లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు..

మహానందిలో కలకలం.. పార్క్ చేసిన స్కూటీలో ఏముందో  చూసి బిత్తరపోయిన జనం

మహానందిలో కలకలం.. పార్క్ చేసిన స్కూటీలో ఏముందో చూసి బిత్తరపోయిన జనం

వర్షాకాలంలో బైక్స్ ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి లేదంటే విషపురుగులు, పాములు చొరబడే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పొరపాటున ఇవి వాటిలో దూరిన కూడా త్వరగా తెలియదు. ఇప్పుడు మహానందిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

భారీ స్క్రీన్‌పై వేదమంత్రాలు.. అమెరికాలో ఉంగరాలు మార్చుకున్న జంట.. వైరల్ స్టోరీ!

భారీ స్క్రీన్‌పై వేదమంత్రాలు.. అమెరికాలో ఉంగరాలు మార్చుకున్న జంట.. వైరల్ స్టోరీ!

ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయమైంది. వివాహా నిశ్చితార్థాలు కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్షిన్ స్టేట్లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్ ఎంగేజ్మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న టి. గోవిందస్వామి శివశ్యామల కుమారి దంపతుల కుమార్తె మేఘన అమెరికాలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు.

వానల కోసం వరుణదేవుడికి రైతుల మొర.. 18 ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వానల కోసం వరుణదేవుడికి రైతుల మొర.. 18 ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వరుణుదేవుడు కటాక్షం కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో గ్రామస్తులు, రైతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ, కర్నూలు జిల్లాలో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పరుగుల రాణి PT ఉష మాదిరి పరిగెత్తిన మహిళలు.. అది కూడా ఉత్తి కాళ్లతో

పరుగుల రాణి PT ఉష మాదిరి పరిగెత్తిన మహిళలు.. అది కూడా ఉత్తి కాళ్లతో

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మహిళల పరుగు పందెం అందరినీ ఆకట్టుకుంది. చీరలు ధరించి, ఉట్టికాళ్లతోనే గ్రామీణ మహిళలు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరం పరుగెత్తి తమ సత్తా చాటారు. మాజీ సర్పంచ్ చిన్న మహాదేవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించి డప్పుల మోత మధ్య గ్రామంలో ఊరేగించారు..

Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..

Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఓ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థి భవనం మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి ఇంటికి తీసుకెళ్లాలని కోరినా, చదువుపై దృష్టి పెట్టాలని సూచించి వెళ్లిపోవడంతో బాలుడు మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం అతడు కర్నూలులో చికిత్స పొందుతుండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘తప్పుకదా సారూ..’ శిష్యుల పేరు చెప్పి కాసులు కొట్టేస్తున్న కక్కుర్తి గురువులు వీళ్లేనండీ..

‘తప్పుకదా సారూ..’ శిష్యుల పేరు చెప్పి కాసులు కొట్టేస్తున్న కక్కుర్తి గురువులు వీళ్లేనండీ..

ప్రభుత్వ పాఠశాలలో వాస్తవంగా ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. అయితే రికార్డుల్లో మాత్రం 14 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపించారు ఈ ఇద్దరు టీచర్లు. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి భోజన ఖర్చు అందిస్తుండటంతో, అదనపు విద్యార్థుల పేర్లతో నిధులు దుర్వినియోగం చేస్తూ దొరికిపోయారు..