J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
Andhra Pradesh: మొక్కజొన్న తోటలో ఒంటరిగా కనిపించిన సొంత కోడలు.. చివరికి ఇంత దారుణమా..?

Andhra Pradesh: మొక్కజొన్న తోటలో ఒంటరిగా కనిపించిన సొంత కోడలు.. చివరికి ఇంత దారుణమా..?

కొడుకు భార్య అంటే కూతరుతో సమానం అంటారు. కన్నకూతురులా.. కొందరు చూసుకుంటారు. కానీ ఓ కామాంధుడు అదే కోడలిపై దుర్బుద్ధితో చెయ్యి వేశాడు.

Andhra Pradesh: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. పోలీసుల విచారణలో అసలు నిజాలు..!

Andhra Pradesh: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. పోలీసుల విచారణలో అసలు నిజాలు..!

సన్నీతో సన్నిహితంగా ఉండడం చూసి భరించలేకపోయారు యువతి బంధువులు. సన్నీని కొట్టడం తట్టుకోలేక అశ్విని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

Mantralayam: మంత్రాలయంలో రంగు మారిన ప్రసాదం.. అవాక్కయిన భక్తులు..

Mantralayam: మంత్రాలయంలో రంగు మారిన ప్రసాదం.. అవాక్కయిన భక్తులు..

కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. శ్రీ మఠం సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు చేసి ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని జీవ సమాధి అయినటువంటి శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుంటున్నారు. పరిమళ ప్రసాదం రంగు మారడంతో వేలాదిమంది భక్తులు అవాక్కయ్యారు.

Maddikera: రాజా పోకడలు..! గుర్రపు స్వారీలతో రాజ వంశస్థుల దసరా వేడుకలు..

Maddikera: రాజా పోకడలు..! గుర్రపు స్వారీలతో రాజ వంశస్థుల దసరా వేడుకలు..

ఈ గుర్రాలపై స్వారీ చేయడం కోసం ఈ కుటుంబాలకు చెందిన వారు రెండు నెలల నుండి గుర్రాలపై ట్రైనింగ్ తీసుకుంటారు.  ఇటీవల ఓ యువకుడు గుర్రపు స్వారీ చేస్తుండగా జారీ కిందపడి చనిపోయిన సంఘటన  చోటు చేసుకుంది. అయిన ఈ యాదవ వంశీయులు తమ పూర్వికుల నుండి వస్తున్న ఈ సంప్రదాయం మాత్రం వదలబోము అంటున్నారు.

Andhra Pradesh: ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి.. జాగ్రత్త సుమా..

Andhra Pradesh: ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి.. జాగ్రత్త సుమా..

ప్రస్తుతం మార్కెట్లో అన్ని వస్తువులకు నకిలీ తయారు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి బలి చేస్తూ నకిలీ ఫుడ్‌ను తయారు చేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. అయితే కేవలం తినే వస్తువులే కాదు. వ్యవస్థలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కల్తీగాళ్లు. తాజాగా ఆదోని పట్టణానికి చెందిన కొందరు ఏకంగా నకిలీ అధికారుల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్నారు...

రతన్ టాటాకు తెలుగింట ఘన నివాళి.. జీవిత చరిత్రను అద్భుతంగా మలిచిన సూక్ష్మ కళాకారుడు

రతన్ టాటాకు తెలుగింట ఘన నివాళి.. జీవిత చరిత్రను అద్భుతంగా మలిచిన సూక్ష్మ కళాకారుడు

ప్రపంచ కుబేరుల జాబితాలో బోలెడు మంది ఉన్నారు. కానీ రతన్ టాటా లాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు. మహనీయుడిని కోల్పోయి దిగ్భ్రాంతికి గురవుతోంది భారతావని. అలాంటి గొప్ప వ్యక్తిని తలుచుకుని విభిన్న రీతిలో నివాళ్లులర్పిస్తున్నారు.

Andhra Pradesh: ఆస్పరి కేజీబీవీకి ప్రత్యేక గుర్తింపు..యోగాలో పతకాలు

Andhra Pradesh: ఆస్పరి కేజీబీవీకి ప్రత్యేక గుర్తింపు..యోగాలో పతకాలు

కర్నూలు జిల్లాలోని ఆస్పరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతో పాటు బాలికలు యోగాలో కూడా రాణిస్తున్నారు. మానసిక ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను అనుసరిస్తూ నిత్యం ఆసనాల విన్యాసం చేస్తున్నారు. అక్కడి బాలికల యోగా ఆసనాల విన్యాసాలకు రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు వచ్చాయి.

Navaratri: దసరా సందర్భంగా అబ్బురపరుస్తోన్న సూక్ష్మ కళాకారుడి ప్రతిభ.. పెన్సిల్‌పై నవ దుర్గలు

Navaratri: దసరా సందర్భంగా అబ్బురపరుస్తోన్న సూక్ష్మ కళాకారుడి ప్రతిభ.. పెన్సిల్‌పై నవ దుర్గలు

జగన్మాత మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు భీకరంగా యుద్ధం చేసి ఆ రాక్షసుడిని వధించి విజయం సాధించింది. ఈ సందర్భంగా 10 వరోజు ప్రజలంతా సంతోషంగా దసరా పండుగ జరుపుకుంటున్నారు. అందుకే ఈ పండుగను ఈ విజయదశమి అని అంటారు. అమ్మ వారిని తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారంతో అలంకరణ చేసి పూజిస్తారు. అందుకే దేవి నవరాత్రులు అని అంటారు. తాను వేసిన ఈ చిత్రంలో అమ్మవారిని తొమ్మిది రూపాలతో చూపించినట్లు పేర్కొన్నాడు.

Devaragattu: దేవగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం.. ఈ ఏడాది హింసని తగ్గించేందుకు రంగంలోకి దిగిన ఎస్పీ..

Devaragattu: దేవగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం.. ఈ ఏడాది హింసని తగ్గించేందుకు రంగంలోకి దిగిన ఎస్పీ..

మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి జరుపుకునే ఉత్సవమే సమరమే కర్రల సమరం బన్నీ ఉత్సవం గ పిలుస్తారు. ఈ కర్రల సంబరానికి కొంతమంది మద్యం సేవించి వస్తుండటంతో కర్రలు తిప్ప లేక,.. కర్రల చివర్లో ఉండే ఇనుప చివ్వలు తగిలి తలలు పగులుతున్నాయి.

Andhra Pradesh: దసరా సెలవుల్లో మహా విషాదం.. ఒకే రోజు నలుగురు చిన్నారుల మృతి.. మరో ఇద్దరికి సీరియస్!

Andhra Pradesh: దసరా సెలవుల్లో మహా విషాదం.. ఒకే రోజు నలుగురు చిన్నారుల మృతి.. మరో ఇద్దరికి సీరియస్!

కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు ప్రమాదానికి గురైన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటనల్లో వారసులు శాశ్వతంగా దూరం అవడంతో తల్లిదండ్రులు కుటుంబీకులు కన్నీరు అవుతున్నారు

Nandyal: కనకాద్రిపల్లెలో దారుణం..భార్య మీద కోపం ఉంటే మరి ఇలా చేస్తారా?

Nandyal: కనకాద్రిపల్లెలో దారుణం..భార్య మీద కోపం ఉంటే మరి ఇలా చేస్తారా?

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామంలో భర్త రామ్మోహన్ భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కొలిమిగుండ్ల మండలంలో సంచలనం రేకెత్తించింది. కుటుంబ సభ్యులు వివరాల మేరకు అనంతపురం జిల్లా యాడికి మండలం కోనప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్‌కు పార్వతిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన రెండు సంవత్సరాల నుంచి కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నట్లు  కుటుంబ సభ్యులు తెలిపారు. 

గాంధీ బొమ్మను భలే గీశాడు.. ఏం టాలెంట్ రా బాబు..వీడియో వైరల్

గాంధీ బొమ్మను భలే గీశాడు.. ఏం టాలెంట్ రా బాబు..వీడియో వైరల్

మహాత్మ గాందీ జయంతిని పురష్కరించుకొని ఓ విద్యార్థి వేసిన మైక్రో ఆర్ట్ గాంధీ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. నంద్యాల పట్టణానికి చెందిన మురళీధర్ అర్చన దంపతుల కుమారుడు సాహిత్ గత కొంత కాలంగా కోటేష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు.సాహిత్ గురువైన ప్రముఖ చిత్రకారుడు కోటేష్‌ను ఆదర్శంగా తీసుకొని వినూత్నమైన అలోచనతో గాంధీ చిత్రాన్ని గీశాడు.