24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
Viral Video: “వా.. ఏం ఆ రాజసం”.. శ్రీశైలం బ్యాక్ వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెద్దపులి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. రాజసం ఉట్టిపడేలా పెద్దపులి నీటిలో వెళ్తున్న దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. మరోవైపు పెద్దపులి జాడ కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి. పాదముద్రల ఆధారంగా ఆ పెద్దపులి ఇంకా అడవిలోకి వెళ్లలేదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Dec 26, 2025
- 11:48 am
Andhra: హాయ్ పెట్టు.. ఎఫ్ఐఆర్ కాపీ పట్టు.. ఎస్పీ సార్ సూపర్ ఐడియా
బాధితులకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నంద్యాల జిల్లా పోలీసులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సూచనలతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీని నేరుగా వాట్సాప్లోనే పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
- J Y Nagi Reddy
- Updated on: Dec 25, 2025
- 12:29 pm
Kurnool: నిందితుడు లొంగిపోతే పోలీసులకు కోపం వచ్చింది.. ఎందుకంటే..?
కోర్టులో లొంగిపోయిన నిందితుడిని పోలీసులు బలవంతంగా స్టేషన్కు తీసుకెళ్లిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పత్తికొండ కోర్టులో జరిగిన ఈ ఘటనపై న్యాయవాదులు తీవ్రంగా స్పందిస్తూ, ఇది కోర్టు అవమానమేనని నిరసనకు దిగారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ....
- J Y Nagi Reddy
- Updated on: Dec 25, 2025
- 11:05 am
Andhra: ఇంట్లో ఒంటరిగా నిద్రస్తున్న వదిన.. స్కెచ్చేసిన మరిది.. చివరకు జరిగిందిదే..
తన అన్నను హత్యచేసిందనే ఆగ్రహంతో వదినను మరిది హత్య చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించింది. ఆస్పరి మండలం తొగలుగల్లు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు తల్లి చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
- J Y Nagi Reddy
- Updated on: Dec 24, 2025
- 9:14 am
Andhra: గ్రాముల్లో కాదు.. కిలోల్లో.! పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసే గంజాయి క్రయ విక్రయాలు పరిధి దాటుతున్నాయి. ఏకంగా గంజాయి పంటలు సాగు చేసే స్థాయికి వెళ్ళింది. గ్రాములు కిలోలు స్థాయి దాటి ఏకంగా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- J Y Nagi Reddy
- Updated on: Dec 21, 2025
- 10:30 am
Srisailam Temple: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు ఇది కదా కావాల్సింది.. సూపర్ గుడ్ న్యూస్..
శ్రీశైలం మల్లన్న భక్తులకు తీపికబురు వచ్చేసింది. శని, ఆది, సోమవారాల్లో శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శన సమయాలను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 6 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ... ..
- J Y Nagi Reddy
- Updated on: Dec 20, 2025
- 5:52 pm
Andhra: ఎంతకు తెగించావ్ సుభద్రా.. ఏకంగా అల్లుడితోనే ఆ యవ్వారం.. భర్తకు తెలిసిందని..
అల్లుడితో చనువుగా ఉంటున్నదని అనుమానించి మందలించిన భర్తపై ఆగ్రహాన్ని పెంచుకున్నది భార్య.. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ఆగ్రహంతో .. నిద్రిస్తున్న సమయంలో ప్రేమికుడిగా ఉన్న అల్లుడుతో కలిసి భర్తను వైర్ తో గొంతుకు బిగించి చంపింది భార్య సుభద్ర. ఈ హత్య ఇద్దరు కూతుర్ల సమక్షంలోనే చేయడం, కూతుర్లు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది..
- J Y Nagi Reddy
- Updated on: Dec 19, 2025
- 7:44 am
Andhra: పోలీసులు న్యాయం చేయలేదని తల్లీకూతురు ఏం చేశారో తెలుసా..?
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న పలువురు పోలీసు అధికారుల ఫోటోలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.
- J Y Nagi Reddy
- Updated on: Dec 19, 2025
- 5:58 am
Watch Video: శ్రీశైలం రోడ్లపై యువతి రీల్స్.. తిక్క కుదిర్చిన భక్తులు
శక్తిపీఠము, జ్యోతిర్లింగము ఒకేచోట కొలువై ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా రీల్స్ జబ్బు వదలడం లేదు. శ్రీశైలంలో రీల్స్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయని, సొసైటీలో గుర్తింపు వస్తుందనే చెడు ఆలోచన కొందరిని కష్టాలపాలు చేస్తోంది. తాజాగా అలాంటి ఘటన వెలుగు చూసింది.
- J Y Nagi Reddy
- Updated on: Dec 18, 2025
- 1:36 pm
Andhra: భర్త, భార్య.. ఓ లవర్.. గదిలో ఏకాంతంగా ఉండగా.. సీన్ కట్ చేస్తే.!
అనుమానించిన భర్త కాపు కాచాడు. మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే.. ఏకంగా ఒకరి ప్రాణాలే పోయాయి. ఆ స్టోరీ తెలియాలంటే.. ఈ వార్త చూసేయాల్సిందే. ఓ సారి లుక్కేయండి మరి. ఆ వివరాలు ఇలా..
- J Y Nagi Reddy
- Updated on: Dec 17, 2025
- 1:06 pm
Telangana: ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు దొరికితే ఆంధ్రాలో బట్టబయలైంది
నంద్యాల జిల్లా నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఎన్సీబీ అధికారులు జరిపిన తనిఖీలు అలజడి రేపాయి. నిషేధిత డ్రగ్స్ తయారీ వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తెలంగాణలో లభించిన చిన్న క్లూ ఆధారంగా ఈ దాడులు జరిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- J Y Nagi Reddy
- Updated on: Dec 17, 2025
- 11:30 am
మనుషుల్లాగే పశువులకు హాస్టల్.. ఆవులు, గేదెలకు సకల సౌకర్యాలు.. ఎక్కడంటే?
పశువుల హాస్టల్. ఈ పేరు ఎక్కడైనా విన్నారా.. అసలు అది సాధ్యమేనా..! సాధారణంగా హాస్టల్ అంటే గుర్తుకు వచ్చేది విద్యార్థులు, ఉద్యోగులు. అలాంటిది పశువుల హాస్టల్ ఎక్కడుంది. అసలు అది ఎలా నడుస్తుంది. ఆసక్తికరంగా ఉన్న.. ఇది నిజం. పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడంతోపాటు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
- J Y Nagi Reddy
- Updated on: Dec 16, 2025
- 6:06 pm