Sangameswara Temple: 7 నదులు కలిసే సంగమేశ్వరంలో శివయ్య దర్శనం.. భారీ సంఖ్యలో భక్తులు పూజలు..
శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు తగ్గుముఖం పట్టడంతో సప్తనదుల సంగమం సంగమేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి.భక్తుల తాకిడి పెరుగుతోంది.శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మునిగిన సంగమేశ్వర స్వామి తేరుకొని భక్తుల పూజలతో కాంతులినుతున్నారు. ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి.. కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం..ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే రాయలసీమ లోని కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
