Yadagirigutta Temple: యాదాద్రికి పొట్టెత్తిన భక్తులు..స్వామివారికి ఎన్నారై దంపతులు బంగారు సింహాసనం కానుక
Yadagirigutta Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేతీరంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అంతేకాదు.. ఒక ఎన్నారై దంపతులు స్వామి,అమ్మవార్ల నిత్యసేవకు బంగారు సింహాసనాన్ని కానుకగా ఇచ్చారు.
Most Read Stories