ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని ప్రసాదించే గోధుమల దీపాన్ని దీపావళి రోజున ఎలా వెలిగించాలంటే..
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. పిల్లలతో పాటు పెద్దలు పిల్లలుగా మారి సరదాగా జరుపుకునే పండగ. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజు రాత్రి లక్షీదేవి, గణపతిని పూజిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని.. ఏడాది మొత్తం డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. అయితే ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంతున్నవారు కొన్ని పరిహారాలు చేయడం వలన ఇబ్బందులు తీరతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
