CM Jagan: టీటీడీ ఉద్యోగుల కల సాకారం.. దేవస్థానం ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేసిన సీఎం జగన్..
తిరుమలకు వచ్చే ముందు తిరుపతిలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. 6,700 మంది టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 650 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను ప్రారంభించిన సీఎం దాన్ని తిరుపతి ప్రజలకు అంకితమిచ్చారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
