Ganesh Chaturthi: రూ. 2 కోట్ల నోట్లు, 50 లక్షల నాణేలతో గణపయ్యను, ఆలయాన్ని రెడీ చేసిన భక్తులు.. దేశ భక్తి థీమ్ తో అలరిస్తున్న మండపం..
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి హిందువు ఇంట్లో వినాయకుడు పూజలను అందుకుంటున్నాడు. ప్రతి గల్లీలోని మండపాలలో కొలువుదీరాడు. పలు మండపాల్లో భక్తులు గణపతి పట్ల భక్తిని తమ అభిరుచిని జోడించి విభిన్న రూపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మండపాలను మాత్రమే కాదు.. అందులో కొలువుదీరిన గణపయ్య వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్నాడు. వినాయకుడికి ప్రత్యేక అలంకరణలు చేసిన మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
