Ganesh Chaturthi: రూ. 2 కోట్ల నోట్లు, 50 లక్షల నాణేలతో గణపయ్యను, ఆలయాన్ని రెడీ చేసిన భక్తులు.. దేశ భక్తి థీమ్ తో అలరిస్తున్న మండపం..

దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి హిందువు ఇంట్లో వినాయకుడు పూజలను అందుకుంటున్నాడు. ప్రతి గల్లీలోని మండపాలలో కొలువుదీరాడు. పలు మండపాల్లో భక్తులు గణపతి పట్ల భక్తిని తమ అభిరుచిని జోడించి విభిన్న రూపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మండపాలను మాత్రమే కాదు.. అందులో కొలువుదీరిన గణపయ్య వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్నాడు. వినాయకుడికి ప్రత్యేక అలంకరణలు చేసిన మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 

|

Updated on: Sep 19, 2023 | 11:06 AM

వినాయక చవితి ఉత్సవాలను భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. అనేక మండపాల్లోని ఏర్పాటు చేసిన బుజ్జి గణపయ్యకు తమ దేశ భక్తి, సామజిక సృహను జోడిస్తూ వివిధ రూపాలను ఇస్తున్నారు. మరికొందరు డబ్బులతో మండపాలతో పాటు వినాయకుడిని రెడీ చేశారు. 

వినాయక చవితి ఉత్సవాలను భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. అనేక మండపాల్లోని ఏర్పాటు చేసిన బుజ్జి గణపయ్యకు తమ దేశ భక్తి, సామజిక సృహను జోడిస్తూ వివిధ రూపాలను ఇస్తున్నారు. మరికొందరు డబ్బులతో మండపాలతో పాటు వినాయకుడిని రెడీ చేశారు. 

1 / 8
బెంగళూరులోని పుట్టెనహళ్లికి చెందిన జె.పి. నగరంలోని సత్యసాయి గణపతి ఆలయం వినాయక చవితి వేడుకలను అందంగా ముస్తాబైంది. ఈ ఆలయాన్ని అలంకరించడానికి పువ్వులు, పండ్లకు బదులుగా నోట్లు, నాణేలను ఉపయోగించారు. అత్యంత ఖరీదుగా అందంగా అలంకరించారు.

బెంగళూరులోని పుట్టెనహళ్లికి చెందిన జె.పి. నగరంలోని సత్యసాయి గణపతి ఆలయం వినాయక చవితి వేడుకలను అందంగా ముస్తాబైంది. ఈ ఆలయాన్ని అలంకరించడానికి పువ్వులు, పండ్లకు బదులుగా నోట్లు, నాణేలను ఉపయోగించారు. అత్యంత ఖరీదుగా అందంగా అలంకరించారు.

2 / 8
ఆలయాన్ని విగ్రహాన్ని అలంకరించడానికి రూ.2 కోట్లకు పైగా నోట్లతో పాటు 50 లక్షల విలువైన నాణేలను ఉపయోగించి .. ఆలయాన్ని సుందర రూపాన్ని తీసుకొచ్చారు. 

ఆలయాన్ని విగ్రహాన్ని అలంకరించడానికి రూ.2 కోట్లకు పైగా నోట్లతో పాటు 50 లక్షల విలువైన నాణేలను ఉపయోగించి .. ఆలయాన్ని సుందర రూపాన్ని తీసుకొచ్చారు. 

3 / 8
58 లక్షల విలువైన నాణాల్లో 5, 10, 20 నాణాలను ఉపయోగించగా.. నోట్లలో రూ. 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లను వినియోగించారు. పువ్వుల మాలను ఏవిధంగా రంగురంగులుగా తయారు చేస్తారో.. అదే విధంగా డిఫరెంట్ కలర్స్, సైజుల్లో ఉన్న ఈ నాణేలు, నోట్లను ఉపయోగించి మాలలుగా తయారు చేశారు.   

58 లక్షల విలువైన నాణాల్లో 5, 10, 20 నాణాలను ఉపయోగించగా.. నోట్లలో రూ. 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లను వినియోగించారు. పువ్వుల మాలను ఏవిధంగా రంగురంగులుగా తయారు చేస్తారో.. అదే విధంగా డిఫరెంట్ కలర్స్, సైజుల్లో ఉన్న ఈ నాణేలు, నోట్లను ఉపయోగించి మాలలుగా తయారు చేశారు.   

4 / 8
ఈ ఆలయం నిఘా నీడలో ఉంది. ఉత్సవాలను, గణపతి అలంకారాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులను నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షించనున్నాయి. అలంకరణ సొమ్మును భక్తులు తాకకుండా బారికేడ్ లను ఏర్పాట్లు చేశారు.

ఈ ఆలయం నిఘా నీడలో ఉంది. ఉత్సవాలను, గణపతి అలంకారాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులను నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షించనున్నాయి. అలంకరణ సొమ్మును భక్తులు తాకకుండా బారికేడ్ లను ఏర్పాట్లు చేశారు.

5 / 8
చంద్రయాన్ - 3, జై కర్ణాటక, జై జవాన్ జై కిసాన్, మేరా భారత్ మహాన్ థీమ్ తో నోట్లు, నాణేలతో గణపతి ఉత్సావాలకు ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకున్నారు. 

చంద్రయాన్ - 3, జై కర్ణాటక, జై జవాన్ జై కిసాన్, మేరా భారత్ మహాన్ థీమ్ తో నోట్లు, నాణేలతో గణపతి ఉత్సావాలకు ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకున్నారు. 

6 / 8
ఈ ఆలయంలో 22 సీసీటీవీల ఏర్పాటు చేశారు. నిరంతరం గన్ మ్యాన్, సెక్యూరిటీ పహారా కాస్తున్నారు. ట్రస్టు సభ్యులు భక్తులను నిరంతరం తనిఖీ చేస్తున్నారు.

ఈ ఆలయంలో 22 సీసీటీవీల ఏర్పాటు చేశారు. నిరంతరం గన్ మ్యాన్, సెక్యూరిటీ పహారా కాస్తున్నారు. ట్రస్టు సభ్యులు భక్తులను నిరంతరం తనిఖీ చేస్తున్నారు.

7 / 8
ఈ అలంకరణను ఆలయ నిర్వాహక మండలి సభ్యులు, 150 మందికి పైగా చేశారు.

ఈ అలంకరణను ఆలయ నిర్వాహక మండలి సభ్యులు, 150 మందికి పైగా చేశారు.

8 / 8
Follow us
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్